Home » BJP leaders
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఏపీ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని తెలిపారు.
ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకగాంధీ
అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఆదివారం భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో మోడీకి బీజేపీ నేతలు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. జెపి నడ్డాతోపాటు పలువురు స్వాగతం పలికారు.
బీజేపీ నేతలపై తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ అంటే భారతీయ జన కంటక పార్టీ అని అభివర్ణించారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ బీజేపీ అని విమర్శించారు.
కరోనా కాలంలో ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు తెలంగాణ సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న సర్కారీ భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చవుతోంది. కానీ కరోనాతో ఆదాయానికి భార�
కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయస్థితిలో ఉన్నాయని ఢిల్లీ డిప్యూటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా కామెంట్ చేశారు.
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికకు రంగం సిద్ధం అవుతోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో ఈటల మంతనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీలో ఈటలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేసే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహుర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఈటల కాషాయం గూటికి చేరనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
లాక్ డౌన్ సమయంలో, నిబంధనలు ప్రజలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే..మంత్రి ధన్ సింగ్ రావత్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో కూడా ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.