Home » BJP leaders
KTR fire BJP leaders : బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరదసాయం రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25 వేలు ఇస్తారా అని ప్రశ్నించారు. వరద లాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్ర మంత్రులకు స్వాగతమన్నారు. ఈ రాక ఏదో నగరం అకాల వర్షాలతో, వరదలతో..తల్లడిల్లుతున్నప్పుడు సాం�
trs mla kranthi kiran attack: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్పై జరిగిన దాడి ఘటనపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం(నవంబర్ 2,2020) రాత్రి స్వర్ణ ప్యాలెస్ హోటల్లో బస చేసిన ఎమ్మెల్యేపై బీజేపీ నాయకులు దాడి చ
BJP leaders attack : టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతిపై దాడిని ఖండిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. బీజేపీ నేతల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్యేపై ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం దాడి చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు ప్రజల నుంచి వస్తోన్న ఆద�
Minister KTR Fires On BJP Leaders : దుబ్బాక ఉప ఎన్నిక వేడి హైదరాబాద్ను తాకింది. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ముందు ఆ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు బీజేపీ కుట్రలు చేస్త
హైదరాబాద్లో కుట్రలకు బీజేపీ ప్లాన్ చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన ఇష్యూను పెద్దది చేస్తూ.. హైదరాబాద్లో తీవ్ర ఆందోళనకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఆయన అన్నారు. లాఠీచ�
Dubbaka bye-elections : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధించారు మంత్రి హరీశ్ రావు. అభివృద్ధి పనులు చేపడుతున్న టీఆర్ఎస్ను నమ్ముదామా? అబద్దాల పునాదుల మీద ప్రచారం చేసే బీజేపీని నమ్ముదామా? ఆలోచించు కోవాలని సూచించారు. సొంత మనుషులు
I resign as CM if BJP leaders prove pension charges CM KCR : బీజేపీకి సవాల్ విసిరారు సీఎం కేసీఆర్. పెన్షన్ల విషయంలో బీజేపీ నేతలు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. వారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, 2,016 రూపాయల పెన్షన్లో 1600ల రూపాయలు కేంద�
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్ధం ఘటనకు నిరసనగా రాష్ట్రంలో బిజేపి, జనసేన, ధార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించడానికి జీవో ఇ�
టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ నేతలు చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండుగను ఇళ్లళ్లో జరుపుకోవాలని చెప్పడంపై కమలనాథులు తప్పుబట్టడంపై �
అయోధ్యలో రామ జన్మ భూమి పూజకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన జరిగే ఈ వేడుకను చారిత్రాత్మకంగా మలిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆ రోజున న్యూ యార్క్ టైమ్స్ స్వ్కైర్ లో ప్రధాన వీధుల్లో శ్రీరాముడి 3 D చిత్రాలతో ని�