BJP leaders

    బీజేపీ నాయకుల అరెస్టుపై మరో 4రోజుల గడువిచ్చిన ఢిల్లీ హైకోర్టు

    February 27, 2020 / 04:05 PM IST

    బీజేపీ నాయకులపై బెంచ్ ఏర్పాటు చేసిన ఢిల్లీ హైకోర్టు దిగొచ్చింది. ద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకుగానూ బీజేపీ నేతలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్‌కు చెందిన మరో బెంచ్ ఏర్పాటై పిల్‌కు బదులిచ్చ�

    ఢీల్లీ అల్లర్లు: ఆ నలుగురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్.. హైకోర్టు ఆదేశాలు

    February 26, 2020 / 02:09 PM IST

    అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ నేత‌లు చేసిన విద్వేష‌పూరిత ప్ర‌సంగాల వీడియోల‌ను కోర్టు రూమ్‌లో చూశారు ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తులు. అనంతరం బీజేపీ నేత‌లు క‌పిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్‌, ప‌ర్వేశ్ వ‌ర్మ‌, అభ‌య్ వ‌ర్మ‌ల‌పై ఎఫ్ఐఆర్‌ల‌ను న�

    #DelhiResults : అధికారం మాదే : AAP-BJP నేతల పూజలు

    February 11, 2020 / 02:50 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించనున్నారు. మొత్తం 21 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. 2600 సిబ్బందితో ఓట్ల లెక్కింపు జరుగనుంది. నియోజకవర్గాల వారీగా 10-14 రౌండ్లలో ఓట

    కమలంతో కలిశాక పవర్‌ తగ్గిందా?

    January 24, 2020 / 01:23 PM IST

    జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. తన స్టేటస్‌ను తానే తగ్గించుకున్నట్టయ్యిందనే టాక్‌ మొదలైంది. ఇప్పటి వరకూ తన పార్టీకి తానే బాస్‌.. తాను చెప్పిందే ఫైనల్‌. కానీ.. బీజేపీతో కలిసిన తర్వాత తన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితులు లేవంటున్నారు. ఇప్పటి వరకూ జరిగ�

    ఏపీ పొలిటిక్స్‌లో ఉత్కంఠ : బీజేపీతో దోస్తీకి జనసేన సిద్ధం!

    January 16, 2020 / 05:59 AM IST

    ఏపీ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు విజయవాడకు చేరుకున్నారు. 2020, జనవరి 16వ తేదీ గురువారం హోటల్ మురళీ ఫార్చ్యూన�

    ఏపీ బీజేపీలో అందరూ వీఐపీలే!

    January 2, 2020 / 11:04 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరూ నాయకులే. అందరూ పెద్దోళ్లే. వారిలో ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని వ్యవహారంలో ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని చెబుతున్నారు. నేను చెప్పిందే ఫ�

    జిల్లా అధ్యక్షుల ఎంపిక‌లో ఆ న‌లుగురిదే హవా!

    December 24, 2019 / 12:08 PM IST

    రాష్ట్రంలో బీజేపీ సంస్థాగ‌త ఎన్నిక‌ల ప్రక్రియ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. పార్టీ బల‌ప‌డుతుంద‌న్న వార్తల నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల నుంచి కూడా చేరిక‌లు ఊపందుకున్నాయి. దీంతో కాస్త బలంగా ఉన్న నేతలంతా పార్టీలో ప‌ద‌వులు వ‌స్తాయ‌న్న ఆశతో ఎదురుచూస్

    ఉన్నావ్‌లో హైటెన్షన్ : బీజేపీ నేతలను అడ్డుకున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు

    December 7, 2019 / 02:07 PM IST

    ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.

    ఆర్టీసీ..కేంద్రం వాటాపై కోర్టుకు వెళుతాం – సీఎం కేసీఆర్

    November 28, 2019 / 03:47 PM IST

    ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందని కొందరు నేతలు చెబుతున్నారని..దీనిపై పక్కాగా లెక్క కడుతామన్నారు సీఎం కేసీఆర్. కేంద్రంపైనే కోర్టుకు వెళుతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రం ఏకాణా ఇచ్చింది లేదన్నారు.

    ధర్నాలతో బాబు డ్రామాలు :  ఈసీకి బీజేపీ ఫిర్యాదు 

    April 10, 2019 / 11:35 AM IST

    ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి ఏపీ బీజేపీ నేతలు కలిసి  సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.

10TV Telugu News