Home » BJP leaders
బీజేపీ నాయకులపై బెంచ్ ఏర్పాటు చేసిన ఢిల్లీ హైకోర్టు దిగొచ్చింది. ద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకుగానూ బీజేపీ నేతలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్కు చెందిన మరో బెంచ్ ఏర్పాటై పిల్కు బదులిచ్చ�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు చేసిన విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలను కోర్టు రూమ్లో చూశారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు. అనంతరం బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ, అభయ్ వర్మలపై ఎఫ్ఐఆర్లను న�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించనున్నారు. మొత్తం 21 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. 2600 సిబ్బందితో ఓట్ల లెక్కింపు జరుగనుంది. నియోజకవర్గాల వారీగా 10-14 రౌండ్లలో ఓట
జనసేనాని పవన్ కల్యాణ్.. తన స్టేటస్ను తానే తగ్గించుకున్నట్టయ్యిందనే టాక్ మొదలైంది. ఇప్పటి వరకూ తన పార్టీకి తానే బాస్.. తాను చెప్పిందే ఫైనల్. కానీ.. బీజేపీతో కలిసిన తర్వాత తన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితులు లేవంటున్నారు. ఇప్పటి వరకూ జరిగ�
ఏపీ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు విజయవాడకు చేరుకున్నారు. 2020, జనవరి 16వ తేదీ గురువారం హోటల్ మురళీ ఫార్చ్యూన�
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరూ నాయకులే. అందరూ పెద్దోళ్లే. వారిలో ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని వ్యవహారంలో ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని చెబుతున్నారు. నేను చెప్పిందే ఫ�
రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పార్టీ బలపడుతుందన్న వార్తల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు ఊపందుకున్నాయి. దీంతో కాస్త బలంగా ఉన్న నేతలంతా పార్టీలో పదవులు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందని కొందరు నేతలు చెబుతున్నారని..దీనిపై పక్కాగా లెక్క కడుతామన్నారు సీఎం కేసీఆర్. కేంద్రంపైనే కోర్టుకు వెళుతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రం ఏకాణా ఇచ్చింది లేదన్నారు.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి ఏపీ బీజేపీ నేతలు కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.