Home » BJP leaders
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో అధికార TRS... బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన వెంటనే... బీజేపీ నేతను కారెక్కించుకుని భారీ షాక్ ఇచ్చింది. కమలనాథులకు గులాబీ తీర్థం ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి ? గత ఏడు సంవత్సరాల కాలంలో ఒక్క మంచి పని అయినా చేశారా ? అంటూ సూటిగా ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు.
బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.
రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) లీడర్ జయంత్ చౌదరి గురువారం కొత్తగా ఏర్పడిన మూడు చట్టాల గురించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే.. రైతు ఆందోళనలో..
ముందునుయ్యి.. వెనుకగొయ్యి అన్నట్టు తయారైంది ఏపీ బీజేపీ నేతల పరిస్థితి. మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయంతో కాషాయ నేతలకు కొత్త చిక్కులను తీసుకొస్తుంది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం… రాబోయే మున్సిపల్ ఎన్నికలపై పెను
Janasenani Delhi tour : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో.. పవన్ భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలన�
CM Jagan’s visit to Delhi : ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సుమారు ఒకటిన్నర గంటపాటు జరిగిన సమావేశంలో సీఎం జగన్ అమిత్ షాతో ఏం మాట్లాడారు? రాష్ట్రం కోస�
Party leaders predict majority of Votes in GHMC elections : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ సరళిని బట్టి పరిశీలిస్తే.. మరోసారి అధికార పక్షానికే ప్రజలు మొగ్గుచూపినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. బీజేపీ నేతలు ప్రచారం చేసినప్�
Farmers continue protest for 5th day : సెప్టెంబరులో అమల్లోకి వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఐదవ రోజు నిరసనలు చేస్తున్నారు. రెండవ రోజు ఢిల్లీ సరిహద్దుల చుట్టూ బురారీ గ్రౌండ్కు వెళ్లాలనే కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు. ఢిల్లీలోన�
KCR Speech In LB Stadium : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను ఢిల్లీ పాలిటిక్స్లోకి వస్తానని.. బీజేపీ నేతలు వణికిపోతున్నారన్నారు. అందుకే నన్ను హైదరాబాద్లో కట్టడి చేసేందుకు వరదలా వస్తున్నారని ఫైర్ అయ్యారు. వరదలు వ�