Home » BJP MLA Raghunandan rao
దుబ్బాక నుండి ముస్తాబాద్, మెదక్ నుంచి చేగుంట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తే శంకుస్థాపన చేసింది నువ్వు కాదా హరీష్? దౌల్తాబాద్ నుండి చేగుంట రోడ్డుకు సెంట్రల్ ఫండ్ తెచ్చింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.
ఉప ఎన్నికలతో తెలంగాణాలో హై ఓల్టేజ్ క్రియేట్ చేసిన రఘునందన్ రావుకు.. రానున్న ఎన్నికలు మాత్రం సవాల్ గా మారుతున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విటర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Jagga Reddy- Raghunandan Rao: ఆ ఇద్దరు రెండు ప్రధాన పార్టీల్లో ముఖ్య నేతలు.. ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించే ఫైర్బ్రాండ్ లీడర్లు.. వారు మాట్లాడితే చాలు స్వపక్షంలోనైనా.. విపక్షంలోనైనా ప్రత్యర్థులు సైలెంట్ అయిపోవాల్సిందే.. అలాంటి వారే ఇప్పుడు మౌనవ్రతం పాట
27వ తేదీ తరువాత నా వ్యవసాయక్షేత్రానికి మీడియాను తీసుకెళ్తా. ఆరోజు రఘునందన్ రావు రావాలి. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే రఘునందన్ కౌంటర్ To సీపీ రంగనాథ్
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ ఫస్ట్ ఫేజ్ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిదులు ఏం చేసారో మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఒక్క తెలంగాణ ఐపీఎస్ కూడా సీఎం కేసీఆర్కు పనికి రావట్లేదని, అందరు బీహార్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు ఎందుకు మీకు పనికి రావట్�
ఐటీ,ఈడీ దాడులు అనగానే గుండె నొప్పి వస్తుందా? అంటూ మంత్రి మల్లారెడ్డిపై సెటైర్ వేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కుమారులు,అల్లుడు ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి మల్లార�
తెలంగాణలో ఎమర్జెన్సీ తెచ్చే పరిస్థితులు కల్పించేలా టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలోని రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు.