Home » bjp mla
రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. అధికారికంగా తనకు ఆర్డర్ కాఫీ అందలేదని అన్నారు. తన భద్రతపై ఇంకా ఎలాంటి ఉత్తర్వులు మాకు రాలేదని చెప్పారు.
ఢిల్లీ నుంచి ఈటల రాజేందర్ పిలుపు వచ్చింది. ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వటానికేనా? లేదా మరేదైనానా?
బీజేపీ ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మాదల్. అతడు రాష్ట్ర సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్గా ఉన్నాడు. ప్రశాంత్ లంచాలు తీసుకుంటున్నట్లుగా అతడిపై ఒక వ్యక్తి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అవినీతి కేసులన�
ఒక్క తెలంగాణ ఐపీఎస్ కూడా సీఎం కేసీఆర్కు పనికి రావట్లేదని, అందరు బీహార్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు ఎందుకు మీకు పనికి రావట్�
అచ్చం ఇలాంటి వ్యాఖ్యలే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి చేశారు. కానీ మిగతా వారిలాగ నోరు జారి వ్యాఖ్యానించారని చెప్పలేం. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఆయన నిండు బహిరంగ సభలో చేశారు. పైగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి 3 వేల రూప
2017లో అమెరికా పర్యటనకు వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లు అమెరికా రోడ్ల కంటే కూడా బాగున్నాయని అన్నారు. అనంతరం అమెరికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం కూడా పలుమార్లు బహిరంగ సభల్లో ఇదే విషయాన్ని �
కాంగ్రెస్ నేతలకు కుక్కల్లా తిరగడమే అలవాటు. మనుషులుగా తిరిగే అలవాటును వారు ఎప్పుడో కోల్పోయారు. వాళ్లు సోనియా గాంధీ దర్బార్ కుక్కలుగా మారిపోయారు. దేశభక్తి అనేది పూర్తిగా మర్చిపోయారు. దేశ సైనికులను కూడా గౌరవించరు. మల్లికార్జున ఖర్గే కూడా 10 జన�
పిడియాక్ట్ ఎత్తివేయాలంటూ రాజసింగ్ చేసిన విజ్ఞప్తిని పీడీ యాక్ట్ అడ్వైసరీ కమిటీ తిరస్కరించింది. హైదరాబాద్ పోలీసుల వాదనతో అడ్వైజరీ కమిటీ ఏకీభవించింది. రాజాసింగ్పై 101కేసులు ఉన్నాయని పోలీసుల వాదిస్తున్నారు. ఇందులో 18 కేసులు కమ్యూనల్కు సంబం�
మహిళా సాధికారత ఎప్పటినుంచో ఉందని, అన్నింటికీ మనం మహిళలనే ఆశ్రయించాలని బీజేపీ ఉత్తరాఖండ్ నేత, ఎమ్మెల్యే బన్షీధర్ భగత్ చెప్పారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘జ్ఞానం కోసం సరస్వతీ దేవి ఆశీర్వాదం తీసుకోండి. శక్�
కేసీఆర్ను ఓడించే వరకు నిద్రపోను..ఈటల హాట్ కామెంట్స్