Home » bjp mla
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. పార్టీలో ముఖ్యమైన నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్బై చెప్పి వెళ్లిపోతున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని బలియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికల్లో పోలీసులు ఒకటి కొడితే..మా బీజేపీ పార్టీ వారు రెండు కొట్టారు అంటూ వ్యాఖ్యానించారు. మాస్కులు పెట్టుకోకుండా మానేజ్ చేశామని..మాస్కులు కాకుండా సీసీ కెమెరాల కంట్లో కూ�
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ(24 జూన్ 2021) గుజరాత్ కోర్టులో హాజరుకావచ్చు. 'మోడీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ ఎమ్మెల్యే క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ ఫైనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు రాహుల్ గాంధీని హా
కరోనా రెండో దశ విజృంభ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం రాజీనామా చేశారు.
కరోనా రాకుండా ఉండాలంటే గోవు మూత్రం తాగాలని యూపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చెప్పడం చర్చనీయాంశమైంది.
దేశంలో కరోనాకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు బలైయ్యారు.
Bandi Sanjay and Raja Singh : రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న నేత.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. నిత్య వివాదాల్లో ఉండే నేత..గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ ఇద్దరి మధ్య వ్యవహారం కొన్నిరోజుల క్రితం వరకు ఉప్పూనిప్పులా ఉండేది. సంజయ్, రాజాసింగ్
కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖులు ఎందరో కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ బీజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జినా కరోనా కారణంగా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన భార్య ధర్మ దేవి(నేహా) కూడా కన్నుమూశారు. ఉత్తరాఖండ్లో మూడుసార�