Home » bjp mp gvl
వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలవం పూర్తికాలేదు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ కేవలం కాలయాపన కోసమే చేస్తోందని..ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 3 రాజధానుల అంశంపై రోజంతా శాసనసభలో చర్చ పెట్టారని విమర్శించారు. YCP కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించటానికి మూడు రాజధానులు అంట�
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వంపై జీవిఎల్ నరసింహరావు ఆగ్రహం
AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన నామినేషన్లపై BJP MP జీవీఎల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ విద్యార్హత..పౌరసత్వంపై వివాదాలున్నాయన్నారు. ఎన్నికల కమిషన్ తరపున రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ కోరినా..రాహుల్ తరపు వివరణనిచ్చే అడ్వకేట్ వద్ద తగిన సమాచ�
బీజేపీ రాజ్యసభ సభ్యుడు, AP బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు దాడి కలకలం రేపుతోంది.
బీజేపీ ఎంపీ జీవీఎల్ పై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది.