Home » bjp mp gvl
తెలంగాణ లో త్వరలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం చూస్తారు అంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ. తెలంగాణలో కొద్దీ రోజుల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలవుతుందన్నారు.
సీఎం జగన్ మాకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ మీకు అండగా ఉండదు. అలాఅని ఎవ్వరికి అండగా బీజేపీ ఉండదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని జీవీఎల్ చెప్పారు.
కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడుగా ఖర్చు చేస్తున్నారని.. ఎక్కడా కేంద్రం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతోందని అన్నారు జీవీఎల్. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందన్నారు. కేంద్రం నిధులిస్తు�
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎప్పటికి అవుతుంది? ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఫలితాలు ఎప్పటికి అందుతాయి? అనే ప్రశ్నలకు కేంద్ర శుభవార్త చెప్పింది.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారు. దీని కోసం బీజేపీ అధిష్టానంతో చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ప్రధాన చర్చగా మారిన క్రమంలో బీజేపీ అధిష్టానం పవన్ కల్యాణ్ సూచనలపై ఫోకస�
కాంగ్రెస్కి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉండదు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలపడినా లోక్సభ ఎన్నికల్లో 28 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది.
ఏపీ బీజేపీలో కొత్త ‘పేర్లు’పంచాయితీ మొదలైంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏపీలో ప్రతీ పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలిన వారిపేర్లు పెట్టరా? అంటూ చేసి వ్యాఖ్యలకు బీజేపీ నేత పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ‘ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు’ అంటూ ట్�
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఏపీ ప్రజలను తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఏపీ ఆహారాలను చులకన చేసి మాట్లాడారు? ఆంధ్రా పార్టీలు, పాలకులు అవసరమా? ఏపీ ప్రజలు, నాయకులు తెలంగాణను దోచు�
గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసి..బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు.
విజయవాడలో వైసీపీ నిర్వహించిన బీసీ సభపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీ సభ నిర్వహించటం హాస్యాస్పదంగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్లు పెట్టిన వైసీపీ ప్రభుత్వం వాటికి ఏ�