BJP MP

    జనసేనకు బీజేపీ షాక్! : సోము వీర్రాజు వ్యాఖ్యలతో నిర్వేదం

    December 13, 2020 / 07:22 AM IST

    Somu Veerraju comments : తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక ఎన్నికల్లో పోటీకి చాలా రోజుల క్రితమే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. అధికార వైసీపీ కూడా అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఇక బీజేపీ -జనసేన కూటమి అభ్యర్థి ప్రకటించే విషయంలో కాస్తా వెనుకబడింది. పోటీ విషయ

    సుజనా అమెరికా ప్రయాణానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్

    November 14, 2020 / 10:12 AM IST

    HC permits sujana chowdary to fly abroad : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి 2వారాల పాటు అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హై కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ గతంలో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల కారణంగా ఆయన విదేశీ ప్రయణాన్ని అడ్డుకోవద్దని ఇమ్మిగ్రేషన్ అధికారులకు కోర్టు స్పష

    ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సుజనా చౌదరిని అడ్డుకున్న అధికారులు

    November 13, 2020 / 05:21 PM IST

    బ్యాంక్ ఫ్రాడ్ కేసులో బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై గతంలో సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(నవంబర్-13,2020)ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అమెరికా వెళ్తున్న సుజనా చౌదరిని అధికారులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో �

    కరోనాతో కర్ణాటక బీజేపీ ఎంపీ కన్నుమూత

    September 17, 2020 / 06:21 PM IST

    కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ గ‌స్తీ(55)కరోనాతో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు. క‌ర్ణాట‌క నుంచి బీజేపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అశోక్ గ‌స్తీ…సెప్టెంబ‌ర్ 2న క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. బెంగ‌ళూరులోని ఒక

    సుశాంత్‌ది హత్యే.. హాట్ టాపిక్‌‌గా మారిన సుబ్రహణ్య స్వామిట ట్వీట్స్..

    July 30, 2020 / 03:06 PM IST

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి రోజుకో మలుపు తిరుగుతుంది. రీసెంట్‌గా ఆయన ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై ఈ కేసు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ముంబైలో లేదని, ఎటో వెళ్లిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. మొన్నటి వరకు

    ప్రియాంక మేడం..నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి – బీజేపీ ఎంపీ

    July 28, 2020 / 01:21 PM IST

    ప్రియాంక మేడం నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి అంటున్నారు BJP MP అనిల్ బలూని. ఇటీవలే టీకి రావాలని బలూనీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై బలూనీ స్పందించారు. తాను ఈ మధ్యే కాన్సర్ కు డయాలిసిస

    35 ఏళ్ల తర్వాత తీర్పు : 11 మంది మాజీ పోలీసులకు జీవిత ఖైదు

    July 23, 2020 / 06:34 AM IST

    ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 35 ఏళ్ల క్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు జడ్జీ తీర్పునివ్వడం సంచలనం రేకేత్తించింది. రాజస్థాన్ లోని డీగ్ ప్రాంతంలో భరత్ పూర్ రాజవంశానికి చెంది�

    లాక్ డౌన్ వేళ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ ఎంపీ 

    April 28, 2020 / 09:36 AM IST

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే పశ్చిమ బెంగాల్ లో ఒక బీజేపీ ఎంపీ రోడ్డు మీద బైఠాయించారు. తన సొంత నియోజక వర్గంలో ప్రజలకు సేవ  చేసేందుకు పోలీసులు అనుమతించటం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ్ దీనాజ్ పూర్ లోక్ �

    ఆపద్భాందవుడు : జగన్‌కు జీవీఎల్‌కు ఉన్న సంబంధం ఏంటీ?

    March 4, 2020 / 05:06 AM IST

    ఏపీలో విచిత్రమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారో? ఎవరెవరికి వైరం ఉందో అంత ఈజీగా అర్థం కాని పరిస్థితులున్నాయి. తన నిర్ణయాలతో దూకుడుగా ముందుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జ‌గ‌న్ ప్రయత్నిస్తున్నారు. ఆయన నిర్ణయ

    ఆర్ధిక  మాంద్యమా….ప్యాంట్లు..కోట్లు కొంటున్నారుగా..బీజేపీ ఎంపీ

    February 10, 2020 / 12:25 PM IST

    దేశంలో ఆర్ధిక మాంద్యమా…అదేంలేదే….జనాలు జాకెట్లు, ప్యాంట్లు కొంటున్నారుగా అన్నారు బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్. ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ ఆయన ఆర్ధిక మాంద్యం ఉన్నట్లయితే నేను ఇ�

10TV Telugu News