BJP MP

    మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు : జీవీఎల్ నరసింహారావు

    February 5, 2020 / 07:04 AM IST

    ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ప్రకటనను  రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు  ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు.  క్యాపిటల్ నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తాను ముందు నుంచి చె

    గాంధీ స్వరాజ్యం ఓ పెద్ద డ్రామా: బీజేపీ ఎంపీ

    February 3, 2020 / 04:24 PM IST

    భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కొంతమంది ఎవరో సత్యాగ్రహం చేసినందుకే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తు�

    ముదురుతున్న వివాదం : సీపీకి బండి సంజయ్ 9 ప్రశ్నలు

    January 23, 2020 / 07:48 AM IST

    కరీంనగర్ జిల్లాలో సీపీ కమలహాసన్ రెడ్డి, బీజేపీ ఎంపీ సంజయ్ మధ్య వివాదం ముదురుతోంది. తనపై రాళ్ల దాడి జరగడం అవాస్తమంటూ..సీపీ ప్రకటించడంపై సంజయ్ మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా సీపీ కమలహాసన్ రెడ్డికి బండి సంజయ్ 9 ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన�

    రాజధాని తరలిస్తే దేశం విడిచి వెళ్లటం బెటర్ : సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

    January 11, 2020 / 10:03 AM IST

    ఏపీ  రాజధాని తరలింపు అంశంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాజధానిని తరలిస్తే  ఊరుకోబోమని….అమరావతిని తరిలిస్తే భారత పౌరుడిగా ఉండటం కంటే  శరణార్ధిగా మరో దేశమే  వెళ్లటం మేలని  ఆయన వ్యాఖ్యానించారు.  అమరావతి తరలింప�

    స్వచ్ఛమైన గాలి కోసం : ఢిల్లీలో స్మాగ్ టవర్..విశేషాలు

    January 4, 2020 / 04:11 AM IST

    దేశ రాజధానిని కాలుష్యం వీడడం లేదు. ప్రమాదకరస్థాయిలో వెదజల్లుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వచ్చమైన గాలి పీల్చడానికి వీలు లేకుండా పోతోంది. దీని కారణంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా..అంత

    తిరుమల కొండపై చర్చి నిర్మించడం లేదు – సుబ్రమణ్య స్వామి

    December 29, 2019 / 10:50 AM IST

    బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామి. సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ఆయన..TTD పాలనా వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం తిరుమలకు వచ్చారాయన. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  తిరుమల కొండ�

    స్పైస్ జెట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారు: ప్రగ్యా సింగ్ ఠాకూర్

    December 22, 2019 / 08:08 AM IST

    బీజేపీ భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ స్పైస్ జెట్ ఎయిర్‌వేస్‌పై కంప్లైంట్ చేశారు. ఎయిర్‌లైన్ సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని అంతేగాక తాను బుక్ చేసుకున్న సీట్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదుచేశారు. శనివారం భోపాల్ ఎయిర్‌పోర్ట్ డైరక్టర్‌కు

    కరీంనగర్ కలెక్టర్ పై బదిలీ వేటు

    December 16, 2019 / 10:58 AM IST

    కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్న కే. శశాంకను కరీంనగర్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. �

    బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి

    December 15, 2019 / 03:31 AM IST

    పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు.

    పవన్ కల్యాణ్ పాటకు బీజేపీ ఎంపీ డ్యాన్స్

    November 25, 2019 / 05:20 AM IST

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాటకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్టెప్పులేశారు. తన భార్యతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. దుబాయ్ లో సీఎం రమేష్ కొడుకు రిత్విక్ నిశ్చితార్థ వేడుక

10TV Telugu News