BJP MP

    సరి-బేసి రూల్ ఉల్లంఘించిన బీజేపీ ఎంపీ  

    November 4, 2019 / 09:21 AM IST

    ఢిల్లీలో సరి-బేసి వాహన విధానాన్ని బీజేపీ ఎంపీ  విజయ్ గోయాల్ ఉల్లంఘించారు. దీంతో పోలీసులు ఎంపీకి ఛలానా విధించారు. ఈ సందర్బంగా విజయ్ గోయల్ మాట్లాడుతూ..  ఫైన్ కట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంపై

    బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ : 45మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు

    October 29, 2019 / 09:39 AM IST

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, శివసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. బీజేపీతో బేరానికి దిగిన శివసేన రెండున్నరేళ్లు సీఎం పదవి తమకు కేటాయించాలని, కేబినెట్‌లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు అవసర�

    రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

    September 19, 2019 / 02:03 PM IST

    ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. గురువారం సెప్టెంబర్19న అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన  రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని తెలిపారు.  ఏపీ హైకోర్టును రాయలస�

    బర్త్‌డే వేడుకల్లో ఎంపీ అత్యుత్సాహం: మోడీ ఫోటోకి పూలదండ

    September 18, 2019 / 05:17 AM IST

    ప్రధాని నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు వేడుకల్లో బీజేపీ ఎంపీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎంపీ చంద్రసేన్ జాదౌన్ ప్రధాని ఫోటోకు పూల దండ వేసి షాకిచ్చారు.  ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని   సిర్సాగంజ్ సిటీలో ఆరోగ్య కేంద్రం

    వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ పై దాడి

    August 30, 2019 / 09:55 AM IST

    వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్‌పై కొంత మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ(ఆగస్టు-30,2019) ఉదయం లేక్ టౌన్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.  ఘోష్ మార్నింగ్ తో పాటుగా చాయ్ పే చర్చా ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లిన దిలీప్ ఘోష్ ను చ�

    దమ్ముంటే ఛాలెంజ్ చేయ్.. అన్నీ బయటపెడతా ..బొత్స 

    August 26, 2019 / 11:51 AM IST

    అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ అక్రమాలపై  తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని  మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది అనటానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న బొత్స అవసరమైనప్పు�

    బీజేపీ నేతల వరుస మరణాలు : చేతబడి కారణమా..?

    August 26, 2019 / 10:43 AM IST

    వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. బీజేపీ నేతల వరుస మరణాల గురించి సంచలన ఆరోపణలు చేశారు. దీనిక వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందన్న ఆమె.. చేతబడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన�

    జైట్లీ అంత్యక్రియల్లో ఫోన్ల దొంగతనం..బీజేపీ ఎంపీది కూడా

    August 26, 2019 / 08:10 AM IST

    ఆదివారం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు,కార్యకర్తలు,వివిధ పార్టీల ప్రముఖులు హాజరయ్యి జైట్లీకి కడసారి వీడ్కోలు

    రాజధాని రగడ : రైతులకు అండగా నిలుస్తామన్న పవన్..సుజనా

    August 25, 2019 / 01:35 AM IST

    ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిగా అమరావతి ఉండటమే సబబని జనసేన అధ్యక్షుడు పవన్‌‌కల్యాణ్ తేల్చి చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమ పోరాటానికి అండగా ఉండాలని రైతులు కోరారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులుంటే సరిచేయాలే క�

10TV Telugu News