తెలంగాణలో అసలు పొలిటికల్ గేమ్ మొదలైంది. బీజేపీ, టీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్ మరింత హీటెక్కింది.
హైదరాబాద్ హెచ్ఐసీసీ లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది.
యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా బీజేపీపై ప్రజల విశ్వాసం పెరిగిందని రుజువైంది. బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ పాలనకు త్వరలో అతం పలకపబోతున్నాం.
అనేక అంశాలపై రెండు గంటలపాటు ప్రాథమిక చర్చలు జరిగినట్లు ఆమె వెల్లడించారు. ‘‘ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలి అనే అంశంపై సమావేశంలో చర్చించాం. సంపర్క్ అభియాన్ ద్వారా ప్రజల మన్ కీ బాత్ తెలుసుకునే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం.
హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ అంశాలు కూడా చర్చకు వస్తాయని, ఈ సమావేశాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేమున్నాం అని భరోసా కల్పిస్తామని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.
సరిగ్గా 520 రోజుల తర్వాత కుటుంబ, అవినీతి పాలన నుండి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధించే, మోదీ ఆశీర్వాదాలు ఉన్న ప్రభుత్వం రాబోతోందన్నారు.(BJP Tarun Chugh)
BJP Executive Meeting : హైదరాబాద్ లో కాషాయ సంబురం నెలకొంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, వందల సంఖ్యలో బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ తరలివస్తున్నారు. బీజే�
హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలను శత్రుదుర్భేద్యంగా మార్చారు. 2వేల 500 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సరైన పాస్లు ఉంటేనే లోనికి అనుమతి ఇస్తారు.
హెచ్ఐసీసీ నుంచి పరేడ్ గ్రౌండ్ దాకా.. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి.. రాష్ట్రంలోని చివరి జిల్లా దాకా.. తెలంగాణ మొత్తం మోదీ ఫీవర్తో ఊగిపోతోంది.
దేశంలో కరోనా ప్రబలిన తర్వాత తొలిసారిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ..ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రపంచమంతా