Home » bjp office
Union Minister of state G.Kishan reddy : ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా సారధ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి
ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 17 మందికి కరోనా సోకింది. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలోని సిబ్బంది, నేతలందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా, 17మందికి పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ యూనిట్ మీడియా సెల్ హెడ్ తెలిపారు. కరోనా సోకిన వారు
టాలీవుడ్ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అలీ.. ఢిల్లీ బీజేపీ ఆఫీసుకి వెళ్లారు. ఉన్నట్టుండి అలీ బీజేపీ కార్యాలయంకి వెళ్లడంతో ఈ విషయం వార్తాంశంగా మారింది. అలీ పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వచ్చేశాయి. అయితే అదంతా వాస్తవం కాదని క్లార�
పశ్చిమ బెంగాల్ లోని బేజేపీ ఆఫీసుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బంకురా జిల్లాలోని చందాయి గ్రామ్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు గత రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బీజేపీ ఆఫీసు కాలిపోయింది. తృణమూల