Home » BJP rule
Lok Sabha elections 2024: రైతులు, నిరుపేదలు, మహిళల కోసం బీజేపీ సర్కారు ఏమీ చేయదని అన్నారు.
మోదీ ప్రధాని అయ్యాక కూడా ఆయన చెప్పిన వారే ముఖ్యమంత్రి అయిన ఎందుకు కరెంట్ కోతలు ఉన్నాయని ప్రశ్నించారు. గుజరాత్ లోని అనేక నగరాల్లో ఇప్పటికీ కరెంట్ కోతలు ఉన్నాయని తెలిపారు.
ధనామంత్రి నరేంద్రమోదీని 2024లో మరోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి తీసుకువద్దాం. బిహార్లో ఉన్న 40 సీట్లకు 40 సీట్లు బీజేపీనే గెలవాలి. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2025) కూడా బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలి. రాష్ట్రంలో అల్లర్లు చాలా పెద్ద
బీజేపీని సమర్ధించే వారిలో అవినీతిపరులు, నేరస్తులు అనేకం ఉన్నారు. కానీ వారిపై ఎలాంటి దాడులు జరగవు. బ్రిటిషర్లు ఎలాగైతే ఈ దేశాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని పాలించారో, ఇప్పుడు బీజేపీ అలాగే పాలిస్తోంది. అంతకంటే క్రూరంగానే పాలిస్తోంది. ద్రవ�
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగన్నరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం సాధించిన..
kejriwal కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన బ్రిటీషర్లను మించిపోయిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. సాగు చట్టాల పేరుతో కేంద్రం రైతుల పాలిట మరణశాసనాలు రాస్తోందన్నారు. బ్రిటీషర్లు కూడా రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టలేదని, రోడ్ల �
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. అధికార పార్టీ సహా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి.