Home » BJP Vs Congress
ఉమ్మడి కరీంనగర్-మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతుంది.. ఇప్పటివరకు తొమ్మిది రౌండ్ల ఫలితాలు వెల్లడి ఎవరు ఆదిక్యలో ఉన్నారంటే.. ?
Raghunanadhan Rao : ప్రజా పాలన దినోత్సవాన్ని హైదరాబాద్ లిబరేషన్ డేగా మార్చాలి!
సోనియాగాంధీ సంతకంతోటి గ్యారంటీలకు హామీ ఇచ్చారు కదా.. ఇదే నా సోనియమ్మ రాజ్యం అంటే అని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇవాళ ఒకే రోజు సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ సభలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనున్నాయి. గంట తేడాతో పీఎం, సీఎంల బహిరంగ సభలు జరగనుండటంతో ..
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేైసుకుంది.
అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అమిత్ షాకు చరిత్ర తెలియదని అన్నారు. పండింట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశం కోసం ..
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతల మద్య తీవ్ర వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాలను ప్రధాని మోదీ టార్గెట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రి హామీలను విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్తున్నారు
వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివరాజ్ సింగ్ ప్రాధాన్యత తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అదంతగా వర్కౌట్ కాలేదు. దీంతో తిరిగి మళ్లీ శివరాజ్ రూట్లోకే బీజేపీ అధిష్టానం వచ్చింది