-
Home » BJP Vs Congress
BJP Vs Congress
భయపెడితే భయపడనీకి నేను కేసీఆర్ అనుకున్నావా?.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి కౌంటర్
June 7, 2026 / 06:15 PM ISTముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)సాలిడ్ కౌంటర్ ఇచ్చారు.
కొనసాగుతున్న పట్టభద్రుల MLC కౌంటింగ్.. ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే.. ?
March 5, 2025 / 01:05 PM ISTఉమ్మడి కరీంనగర్-మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతుంది.. ఇప్పటివరకు తొమ్మిది రౌండ్ల ఫలితాలు వెల్లడి ఎవరు ఆదిక్యలో ఉన్నారంటే.. ?
ప్రజా పాలన దినోత్సవాన్ని హైదరాబాద్ లిబరేషన్ డేగా మార్చాలి!
September 17, 2024 / 08:14 PM ISTRaghunanadhan Rao : ప్రజా పాలన దినోత్సవాన్ని హైదరాబాద్ లిబరేషన్ డేగా మార్చాలి!
ఇదేనా సోనియమ్మ రాజ్యం అంటే..? రైతుల కళ్లలో నీరుకాదు రక్తం వస్తుంది : కిషన్ రెడ్డి
May 23, 2024 / 01:20 PM ISTసోనియాగాంధీ సంతకంతోటి గ్యారంటీలకు హామీ ఇచ్చారు కదా.. ఇదే నా సోనియమ్మ రాజ్యం అంటే అని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హీటెక్కుతున్న పాలమూరు రాజకీయాలు.. ఒకేరోజు ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సభలు..
May 10, 2024 / 10:03 AM ISTఇవాళ ఒకే రోజు సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ సభలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనున్నాయి. గంట తేడాతో పీఎం, సీఎంల బహిరంగ సభలు జరగనుండటంతో ..
బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత..
February 27, 2024 / 02:41 PM ISTకరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. మంత్రి పొన్నం ఏమన్నారంటే?
February 27, 2024 / 11:47 AM ISTబీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేైసుకుంది.
నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాహుల్ గాంధీ
December 12, 2023 / 02:13 PM ISTఅమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అమిత్ షాకు చరిత్ర తెలియదని అన్నారు. పండింట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశం కోసం ..
‘కాంగ్రెస్ రనౌట్’ అన్న ప్రధానికి అదే స్టైల్లో రిప్లై ఇచ్చిన సచిన్ పైలట్
November 21, 2023 / 03:31 PM ISTముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతల మద్య తీవ్ర వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
సీఎం శివరాజ్ను బీజేపీ ఎందుకు నమ్మదో చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత
November 15, 2023 / 05:07 PM ISTమధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాలను ప్రధాని మోదీ టార్గెట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రి హామీలను విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్తున్నారు.