Home » BJP
జనతాదశ్ సెక్యూలర్ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. ఈ ఎన్నికల్లో విచిత్రంగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే గెలిచారు. కాగా ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరగడం గమనార్హం.
ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ పోటీ చేసింది. చాన్బే నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండగా.. సౌర్ నియోజకవర్గంలో అప్నాదళ్ అభ్యర్థి ఆధిక్యం సాగిస్తున్నారు. ఇక ఒడిశాలోని జర్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో అ�
చాలా మంది ముఖ్య నేతలు ఫలితాల్లో వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, సీటీ రవి ముందంజలో ఉండగా.. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర, సోమేశ్వర్ రెడ్డి వంటి వరు వెనుకంజలో ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యాక సాయంత్రానికల్లా కాంగ్రెస్ గెలుపు అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఈరోజు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుండటం చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటి�
గతంలో భారతీయ జనతా పార్టీతో ఒకసారి, కాంగ్రెస్ పార్టీతో ఒకసారి పొత్తు పెట్టుకుని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కుమారస్వామి. 2006లో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశ
Pawan Kalyan : త్రిముఖ పోరులో బలి కావడానికి సిద్ధంగా లేను. కచ్చితంగా పొత్తు ఉంటుంది. 46శాతం ఓటింగ్ తీసుకుని రండి. అప్పుడే నేనే సీఎం.
Karnataka Elections 2023: కర్ణాటకలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశాలు ఉండవు కాబట్టి, ఆ రెండు పార్టీల్లో ఏదైనా ఓ పార్టీ జేడీఎస్ తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
మూడుసార్లు (2003, 2008, 2018) భారతీయ జనతా పార్టీయే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ శాతం ఓట్లు సాధించింది. అయినప్పటికీ బీజేపీ ముందు ఢీలా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన రెండుసార్లు �
కమలం పార్టీకి చెయ్యిచ్చి, కాంగ్రెస్ పార్టీతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే బీజేపీ ఏ కారణాల మీద షెట్టర్కు టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయనకు చేదు అనుభవమే మిగిలేలా కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న�
చివరిసారిగా 2013-2018 మధ్య సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగింది. అంతకు ముందు 1999-2004 మధ్య ఎస్.ఎం కృష్ణ, 1972-1977 డీ.దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వాలు మాత్రమే పూర్తి కాలం పాటు ఉన్నాయి.