Home » BJP
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ 15 రోజుల్లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడులో బీజేపీ ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ 10,297 ఓట్ల మెజారిటీ సాధించింది.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. టీఆర్ఎస్ గెలుపు దిశగా వెళ్తుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు షురూ చేశారు. మిఠాయి�
ఈ నెల 3వ తేదీన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. కాగా ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగింది. ఏడింటిలో అత్యధికంగా నాలుగు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇ�
తెలంగాణ సీఈవోపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
రాష్ట్రంలో యువతకు ఉపాధి, రైతుల సంక్షేమం, పర్యాటకాన్ని బలోపేతం చేసేలా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు జేపీ నడ్డా తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని తీసుకు వస్తుందని చెప్పారు. దీని కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చ�
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపా�
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్
వ్యాస్ సమర్పించిన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు తెలిపారు. ఓ కాంగ్రెస్ నేత తెలిపిన వివరాల ప్రకారం, వ్యాస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధ్పూర్ నియోజకవర్గంలో తనకే అత్యధిక ప్రజ