Home » BJP
కాంగ్రెస్ పార్టీ నుంచి 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల ముందు పొత్తులో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు కేటాయించారు. అయితే దేవగఢ్ స్థానం నుంచి ఎన్సీపీ తప్పుకుంది. దీంతో ఆ పార్టీ రెండు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఆ
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో సినీ తారలు పాల్గొంటుండటంపై బీజేపీ విమర్శలు చేసింది. సినీ నటులకు కాంగ్రెస్ పార్టీ డబ్బులిచ్చి రప్పించుకుంటోందని విమర్శించింది.
ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.
40 మందితో కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసినప్పటికీ గెహ్లాట్ మినహా ముఖ్య నేతలు ఎవరూ గుజరాత్లో అడుగు పెట్టింది లేదు. వాస్తవానికి గుజరాత్ ఎన్నికల ప్రచారం మొత్తం గెహ్లాట్ భుజాల మీదే ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ మేన�
అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఢిల్లీలోని తిహార్ జైలులో ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ అందులో హాయిగా మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పలువురు బీజేపీ నేతలు పోస్ట్ చేశారు. 2015-16లో కోల్కత�
పార్టీ నేతలకు గిఫ్ట్లు ఇవ్వాలంటూ ఎంసీడీ జూనియర్ ఇంజనీర్ నుంచి కోటి రూపాయలను ముకేష్ గోయెల్ డిమాండ్ చేశారని బీజేపీ నేత సంబిత్ పాత్రా శుక్రవారం మీడియా ముందు చెప్పారు. ఇందుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేస్తూ, ఇంకెతమాత్రం ఆలస
తమ పార్టీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మరోవైపు కేటీఆర్, కవిత.. ఎవరు తమ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు.
తాపి జిల్లాలో ఉన్న ఈ వ్యారా నియోజకవర్గం నుంచే మోహన్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో గిరిజన ప్రాభల్యం ఎక్కువ. అందునా క్రైస్తవ ఓట్ మరీ ఎక్కువ. గుజరాత్ను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న బీజేపీకి వ్యారా లాంటి కొన్ని నియోజకవర్గాలు చిక్కడం లేదు. అ�
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఈడీ విచారణపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఒక ముఖ్యమంత్రి అయిన తాను దేశం విడిచి పారిపోతానా అని ప్రశ్నించారు.
బీజేపీలో చేరతారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారం అవాస్తవం అన్నారాయన.