Home » BJP
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు రెండో దశ పోలింగ్ జరగనుంది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నిక జరుగుతుంది. 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు వేయనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. మొత్తం 250 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ముగిసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు 56.88 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. ఆ లోపు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో �
అమ్రేలీ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సురేశ్ పన్సూరియాది ఉమ్మడి కుటుంబం. ఆయన కుటుంబంలో మొత్తం 60 మంది ఉన్నారు. నేడు గుజరాత్ అసెంబ్లీ మొదట దశ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ కుటుంబంలోని 60 మంది కలిసి ఊరేగింపుగా వెళ్లి ఓట్లు వేశారు. సాధారణంగా ఎన్నికల్�
‘‘గరీబీ హఠావో అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఇస్తోంది. ఆ హామీని నెరవేర్చడానికే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఇచ్చారు. కానీ, పేదరికాన్ని నిర్మూలించాలని ప్రజలనే కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. నినాదాలు, హామీలు ఇవ్వడం, �
ఫామ్హౌస్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగా.. తొలివిడతలో 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చే�
ఏడాది కాలంలో దేశంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది బీజేపీ. ఈ పార్టీకి 2021-22కుగాను రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలుగా వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రూ.95.46 కోట్ల విరాళాలు వచ్చాయి.
కొన్ని నెలల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ నిర్మల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఓ కార్య�
భైంసా నుంచి బండి పాదయాత్ర