Home » BJP
మన దేశంలోని 37 వేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు రాహుల్ గాంధీ ముత్తాత నిద్రపోయారు. వాస్తవానికి చైనా ఏం చేయబోతోందో రాహుల్ గాంధీకి తెలుసు. ఎందుకంటే, ఆ దేశానికి వాళ్లు చాలా దగ్గరి వాళ్లు. అది మొన్ననే రుజువైంది. చైనా కమ్యూని�
60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో నేషనల్ పీపుల్స్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక యూడీపీకి 8 మంది, పీడీఎఫ్ నలుగురు, హెచ్ఎస్పీడపీ ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు సహా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక విపక్షంలో ఆల్ ఇండ�
కరీంనగర్లో రేపు బీజేపీ భారీ బహిరంగ సభ
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కేంద్రం కూలుస్తోందని విమర్శించారు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
వాస్తవానికి గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కూడా తెచ్చిపెట్టింది. కానీ అంతలోనే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే సంఘటనలు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గ�
ముస్లిం వ్యక్తుల భార్యలకు ఆస్తిలో అన్ని హక్కులు ఉంటయని, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా వర్తిస్తాయని ఓవైసీ అన్నారు. ఒకవైపు యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతూనే మరొక వైపు లవ్ జిహాద్ అంటూ దాడులు చేస్తున్నారని, ఏదైనా ఒక స్టాండ్ మీద ఎందుక�
అరవింద్ కేజ్రీవాల్ ఏజెంట్ శిఖా జార్జ్ అనే వ్యక్తి బీజేపీ కౌన్సిలర్లను సంప్రదించి తమవైపుకు రమ్మని చెప్పారని పూనావాలా ఆరోపించారు. ఢిల్లీలో శినవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘బీజేపీ కౌన్సిలర్ మోనికా పంత్ను శిఖా జార్జ్
నడ్డా స్వస్థలం అయిన బిలాస్పూర్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను అతి స్వల్ప మెజారిటీతో బీజేపీ గెలుచుకుంది. దీంతో ఆయనకు కాస్త ఊరట లభించింది. ఇక హమిర్పూర్లోని ఐదు స్థానాల్లో బీజేపీ ఓడటంపై పార్టీ కార్యకర్తలు అనురాగ్ ఠాకూర్పై తీవ్ర స్థా�
పోమువా ముస్లింలు అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు. ప్రత్యేకంగా చెప్పాలంటూ తూర్పు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలను పోమువా ముస్లింలు అంటారు. భూమి ఉన్నంతగా పిల్లల్ని కనాలని బద్రుద్దీన్ లాంటి నేతలు మాట్లాడటం సరికాదని, భూమితో స్త్రీల �
గుజరాత్లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్ పేరు మీద రికార్డు ఉంది. 1980లో ఆరవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 141 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు ఇదే పెద్ద రికార్డు. కాగా ఈ రికార్డును బీజేపీ బద్ధలు కొట్టింది. ఈ ఎన్నిక�