Home » BJP
మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీపై శునక వ్యాఖ్యలు సరికాదని, ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశఆరు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మగాంధీ అన్నార�
కర్ణాటక అసెంబ్లీలో అధికారి బీజేపీ వీడీ సావర్కర్ చిత్ర పటాన్ని ఆవిష్కరించింది. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ తీరుపై ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశా�
వీరికి పోటీగా అన్నట్లు అధికారంలోని నేతలు అదే ముంబైలో శనివారం రోజే నిరన చేపట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. ఈ
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్, చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇవాళ కూడా ఆ ఆలయం వద్దకు వెళ్లారు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదంటూ రోహిత్ రెడ్డి ని�
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాలు విసిరారు. ఇవాళ హైదరాబాద్, చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి రోహిత్ రెడ్డి వచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, డ్రగ్స్ కేసుతో
ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం ఇదే రోజున ర్యాలీ చేపట్టింది. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. దీనిపై ముంబైలోని నా�
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘గుజరాత్ కసాయి’ అని పేర్కొంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. ‘‘దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరస
జేపీ నడ్డాపై మంత్రి హరీశ్రావు ఫైర్
మన దేశంలోని 37 వేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు రాహుల్ గాంధీ ముత్తాత నిద్రపోయారు. వాస్తవానికి చైనా ఏం చేయబోతోందో రాహుల్ గాంధీకి తెలుసు. ఎందుకంటే, ఆ దేశానికి వాళ్లు చాలా దగ్గరి వాళ్లు. అది మొన్ననే రుజువైంది. చైనా కమ్యూని�
60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో నేషనల్ పీపుల్స్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక యూడీపీకి 8 మంది, పీడీఎఫ్ నలుగురు, హెచ్ఎస్పీడపీ ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు సహా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక విపక్షంలో ఆల్ ఇండ�