Home » BJP
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఇప్పటివరకు 144 స్థానాల్లో గెలుపొందింది. 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో గెలుపొంది, ఏడు స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. ఇక హిమాచల్ ప్�
గుజరాత్ బాధ్యతల్ని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు అప్పగించారు. వాస్తవానికి ఆయన చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి అనేకంటే, సరైన ప్రయత్నాలే చేయలేదనడమే సమంజసం. పార్టీ అంత బలంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారం సరిగా నిర్వహించలేకపోయారు. అభ్�
గురువారం గుజరాత్తోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుందునే ప్రచారం మొదలైంది.
కర్ణాటకను అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై. త్వరలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ కేంద్రంగా చోటుచేసుకున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో జైలులో ఉన్న ఇద్దరు నిందితులకు ఇవాళ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. ఏ1 రామచంద్ర భారతితో పాటు �
తాజా ఎన్నికల్లో దాన్ని అధిగమించి ఢిల్లీ మున్సిపాలిటీపై చీపురు గుర్తు జెండాను ఎగురవేసింది. ఇక ఢిల్లీలో బీజేపీని సంపూర్ణంగా నిలువరించడానికి లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో ఏడింటినీ బీజేపీనే గెలుస్తూ వస్తో
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 వార్డులు ఉన్నాయి. వీటిల్లో డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది.
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన తండ్రి లాలూకి రోహిణి కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు బీజేపీ నేతల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు రెండో దశ పోలింగ్ జరగనుంది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నిక జరుగుతుంది. 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు వేయనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. మొత్తం 250 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి.