Home » BJP
భారత దేశంలో అత్యంత అవినీతిపరుల కుటుంబం గాంధీ కుటుంబం. అవినీతికి పాల్పడటం, భూములు కబ్జా చేయడం, వాటిని రాబర్ట్ వాద్రాకు అప్పగించడం మాత్రమే ఆ కుటుంబం చేసే పని. ఆ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అవినీతి కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారు. అవినీతిని ఎ�
బీఆర్ఎస్లో జమిలి ఎన్నికల గుబులు
ఉమా భారతి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బట్టి పార్టీ ఆమెను ఎంత నిర్లక్ష్యానికి గురి చేసిందో అర్థం చేసుకోవచ్చంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్త విమర్శించారు. హార్స్ ట్రేడింగ్ చేస్తూ పార్టీలోకి తెస్తున్న
కొద్ది రోజుల క్రితం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 స్థానాల్లో ఆ పార్టీ 134 స్థానాలు గెలుచుకుంది. ఇక 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని ఏలుతున్న బీజేపీ కేవలం 104 స్థానాుల మాత్రమే సాధించింది. �
ఫామ్హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఇప్పటివరకు ఈ కేసును తెలంగాణకు చెందిన సిట్ దర్యాప్తు చేస్తోంది. నిందితుల తరఫున బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తాజా �
బెంగళూరులోని తన నివాసంలో గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం ఈ ప్రకటన చేశాడు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని, తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. కాగా, మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆప్ తరపున మేయర్ అభ్యర్థిగా షెల్లి ఒబేరాయ్ని ఆప్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికలో పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. అయితే మేయర్ సీటుకు పోటీ చే
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు భారత్ లోనూ 4 నమోదు కావడం, ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో బీజేపీ జన్ ఆక్రోశ్ యాత్రను నిర్వహించాలని ప్రణాళికలు వేసుకున్న విషయం తెలిసిం�
అమేథీ నియోజకవర్గం ఎప్పటి నుంచో గాంధీ కుటుంబానికి కంచుకోట. ఈ స్థానం నుంచి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీ, అమేథీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో వారసత్�
సావర్కర్ చిత్రపటం ఏర్పాటుపై అభ్యంతరం చెప్పొద్దంటూ కాంగ్రెస్ పేర్కొనడాన్ని సునీల్ స్వాగతించారు. 75 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేతలకు అవగాహన వచ్చిందని ఆయన అన్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి కన్నడ ప్రజల మనోభావాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్త�