Home » BJP
బీజేపీ తమిళనాడు శాఖలోని మహిళలు అందరూ సురక్షితంగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ సుందర్ అన్నారు. ఇటీవల తమిళనాడులో బీజేపీకి రాజీనామా చేస్తూ గాయత్రీ రఘురాం పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్
ఈ సందర్భంగా మాణిక్ సాహా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ గంగానది లాంటిది. గంగానదిలో మునిగితే పాపాలు పోయినట్లుగానే, ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే, వాళ్ల పాపాలు పోతాయి.
సంక్రాంతి తరువాత బీజేపీలో భారీ చేరికలు
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ ‘సరళ్ యాప్’ లాంచింగ్ చేసింది. తెలంగాణాలోని 34,867 బూత్లు యాప్లో అనుసంధానం.
ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. మున్సిపల్ భవనంలోని మీటింగ్ హాలులోనే డెస్క్ల పైకెక్కి నానా హంగామా చేశారు. ఈ ఘర్షణలో కొందరు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. మేయర్ ఎన్నిక కోసం మున్సిపాలిటీ తాత్కాలిక స్పీకర్గా బీజేపీ నేత సత్య శర్మ�
అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 1లోగా భక్తుల సందర్శనార్థం రామమందిరం సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. మరికొన్ని నెలల్లో త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, జన విశ
మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్ కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసింది. అయానా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ నిధులను ఇప్పటివరకు కర్ణాటక రాష్ట�
తాజాగా రాజౌరి జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లోయలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
నితీశ్ కుమార్ సోమవారం ముస్లిం మేధావులతో పాట్నాలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు ముస్లింలను పిలిచిన నితీశ్.. తన సొంత పార్టీ సొంత పార్టీ ముస్లిం నేతలను దూరం పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సమావేశానికి హాజరైన ముస్లిం మేధ
ఈరోజు రామ్ (బీజేపీ), బాం (లెఫ్ట్) ఒక్కటయ్యారు. మనల్ని ఓడించడానికి ఇద్దరూ చేతులు కలిపారు. నిజానికి వీరిద్దరివీ పూర్తి విరుద్ధ భావజాలాలు. అయినప్పటికీ మన మీద పోరాటానికి ఏకమయ్యారు. కానీ మనకు చాలా గొప్ప సైద్ధాంతికత ఉంది. మనం వారిని ఓడించాలి. దానికి �