Home » BJP
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. మరోవైపు ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
ప్రశ్నించే వారిని కేంద్రం అణగదొక్కుతోంది
తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సుకేష్ చంద్ర శేఖర్ త్వరలోనే బీజేపీలో చేరుతారని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. సుకేష్ ప్రస్తుతం బీజేపీ భాష నేర్చుకుంటున్నాడని విమర్శించారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. బీజీపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 388 పురుష అభ్యర్థులు కాగా 24 మంది మహిళా అభ్యర్థ�
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంలో భేటీ కానున్నారు. ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని.. పవన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మైత్రి, ఏపీ రాజకీయాలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
బీజేపీతో పోటీ చేసి, విడిపోయి.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. ఆ తర్వాత బీజేపీపై శివసేన చేసిన వ్యాఖ్యలు, అందునా సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు అంతా ఇంతా కాదు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లేప్పు
బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత అధికారంలో ఉండబోదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని చెప్పారు. 2019 ఎన్నికల ముందు దేశంలో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉండేవని అన్నారు. అప్పట్లో బీజేప�
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఇవాళ వెలుబడే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీ సూచనలకు అనుగుణంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. మోర్బి బ్రిడ్జి ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ 15 రోజుల్లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడులో బీజేపీ ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.