Home » BJP
ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. సీబీఐ, ఈడీ అధికారుల టైమ్ ను బీజేపీ వేస్ట్ చేస్తోంది అంటూ ఫైర్ అయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు నేటి నుండి మునుగోడు కదనరంగంలోకి దూకనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఇంచార్జ్ లను నియమించాయి. టిఆర్ఎస్ ఒక్కో ఎంపీటీసీ పరిధి ఒక్కో కీలక నేతకు బాధ్యత అప్పగించింది. మొత్తం 86 మంద�
మునుగోడులో మూడు ముక్కలాట..!
బీజేపీ నాయకురాలు మాళవిక అవినాశ్ ట్విటర్ లో స్పందిస్తూ... ఈ సినిమాను తీస్తున్న తీరు చాలా బాధ కలిగిస్తోందని చెప్పారు. వాల్మీకి రాసిన రామాయణంతో పాటు తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర గురించి ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ అధ్యయనం చేయలేదేమోనని �
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే హవా చూపించనుందట. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో తెలిపారు. బీజేపీ 37 నుంచి 45 స్థానాలు గెలుస్తుందని చెప్పగా.. కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 29 వరకు రావొ
మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్కు ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంటే ముందగానే సో
తమ రాజకీయ లబ్ది కోసం పూలబొకే వంటి భారత దేశంలో కొందరు దుర్మార్గులు స్వార్ధ, నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల మధ్య విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు.
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదు?
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా (64)తో టోక్యోలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇవాళ తెల్లవారుజామున మోదీ జపాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవ�
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దేశ రాజధానిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధ�