Home » BJP
తనకు ప్రగతి భవన్ కు వెళ్లేందుకు తనకు ఎలాంటి అడ్డంకులూ లేవని పద్మారావు వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, కొందరు బీజేపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ �
పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ మినహా ప్రధాన పార్టీలేవీ పోటీకి దూరంగానే ఉన్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ఉన్నాయి. ఇక ఏక్నాథ్ షిండే కూడా ఏకగ్రీవానికి సుముఖంగా ఉన్నట్ట
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. త్వరలో బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 19న బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.
బీజేపీ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పేరడీ వీడియోలో కాంగ్రెస్ ఇటీవల ఎదుర్కొన్న సమస్యలు, గోవాలో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోవడం, గులాం నబీ ఆజాద్ రాజీనామా తర్వాత జమ్మూ-కశ్మీరు కాంగ్రెస్ నేతల రాజీనామాలు, రాజస్థాన్ రాజకీయ సంక
హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ‘‘దేశంలో హిందీ మాట్లాడేవారి కన్నా మాట్లాడని వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి భాషను ప
Minister Harish Rao: మూడు పైసలు కూడా రాలే.. బీజేపీవి అన్నీ జూటా మాటలే..
మునుగోడు ఉప ఎన్నికవేళ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్కు పంపారు.
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి నామినేషన్ల పర్వం పూర్తైంది. దాదాపు 140 నామినేషన్లు దాఖలుకాగా, వంద మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్ణాటకలో విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధరించిన టీ షర్టు సంచలనంగా మారింది. బీజేపీని విమర్శిస్తూ టీ షర్ట్పై కన్నడలో ఒక కొటేషన్ రాశారు.
గుజరాత్ కు రూ. 80 వేల కోట్లు ఇచ్చారు..తెలంగాణకు రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీని ప్రశ్నించారు.