Home » BJP
ఇదంతా కేసీఆర్ కుట్రే అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిందంతా పెద్ద డ్రామా అని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
పచ్చి దగాకోరు మాటలు తప్ప బీజేపీ కానీ ప్రధాని మోదీ కానీ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఐటీ సంస్థలను ప్రధాని మోదీ వేట కుక్కలా వాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారాల్లో మాటలతో హీట్ పుట్టిస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. దీంట్లో భాగంగా బీజేపీ నేత ఈటల రాజేందర�
కమలానికి షాక్.. వరస పెట్టి టీఆర్ఎస్ పార్టీలోకి
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో పీఎంఏవై లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేయించిన సందర్భంగా మాట్లాడిన మోదీ.. గతంలో ప్రభుత్వాలు గరీబీ హఠావో వంటి నినాదాలిచ్చినా అవి రాజకీయ గిమ్మిక్కులు మాత్రమేనని పేర్కొన్నారు. ఆ సమయంలో పన్ను చెల్లింపుదారుల ఆలో
మునుగోడులో పోస్టర్ల కలకలం
బీజేపీని గెలిపించేందుకే టీఆర్ఎస్ లో చేరారన్న విషయం కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలంతా గుర్తుంచుకోవాలంటూ తన వ్యాఖ్యలతో దుమారం రేపారు రఘునందన్ రావు.
భారీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, హింస వంటి విపరీత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి జనాభా పాలసీ, మత మార్పిడి వంటి అంశాలను ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతోంది. వాస్తవానికి ఇది బయటికి అసమ్మతి స్వరం లాగే వినిపించినప్పటికీ.. �
బీజేపీకి మరో నేత గుడ్బై చెప్పారు. సీనియర్ నేత స్వామి గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే రాజీనామా చేసిన దాసోజ్ శ్రవణ్తో కలిసి స్వామి గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శ్రవణ్ టీఆర్ఎస్లో చేరనున్నారు. అంతేగాక, బీజేపీకి చెందిన మరో ఇద్దరు ఉద్యమనేతలు టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు. ఆ ఇద్దరు టీఆర్ఎస్ మాజీ నేతలు రేపోమాపో మ�