Home » BJP
చిన్నతనంలో మొసలితో మోదీ ఆడుకున్న సందర్భాలు, డిజిటల్ కెమెరా కనిపెట్టక ముందే మోదీ ఉపయోగించడం, అలాగే మోదీ విద్యాభ్యాసం, పుట్టినరోజు వంటి అంశాల్ని లేవనెత్తుతూ ట్రోల్స్ వేస్తున్నారు. అయితే తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటో వాస్తవానికి ఫొటో షాప్ ఎడిటిం�
బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బీజేపీ నేతల పేర్లు చెప్పగలరా అని అడిగారు. తెలంగాణ పోరాట యోధులను బీజేపీ హైజాక్ చేస్తోందన
తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ హక్కు..దానికి గురించి మాట్లాడే హక్కు ఏ పార్టీకి లేదు అంటూ సీపీఐ నేత నారాయణ అన్నారు. చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధులను హైజాక్ చేస్తున్నారని తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఏపార్టీ పడితే ఆ పార్టీ నేతలు మాట�
ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహిస్తోన్న ఈ �
తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తుండగా, బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహిస్తోన్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత�
విమోచన దినోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శనివారం సికింద్రాబాద్లో భారీ స్థాయిలో విమోచన దినోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్ర
‘ఎల్జీ మెడికల్ కాలేజ్ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజ్ గా మార్చారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తనదైన దారిలో వెళ్తే, భారతీయ రిజర్వు బ్యాంకు.. కరె�
ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి వేలం వేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయా కానుకల వేలం వివరాలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలపనున్నారు. రేపు మోదీ పుట్టిన రోజు సందర్భంగా నాల్�
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రేపు రాత్రి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా.. 17న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కేజ్రీవాల్ కాన్వాయ్లో 27 వాహనాలు ఉంటాయని, కానీ ఆయన ఆటోలో ప్రయాణం కోసం పోలీసులతో గోడవ పడడం ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టడానికేనని ఢిల్లీ బీజేపీ నేత రాంవీర్ సింగ్ బిధురి విమర్శించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా.. ఒక ఆటో డ్రైవర్ �