Home » BJP
బండి సంజయ్ వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ తీరు మూర్ఖత్వంతో కూడుకుని ఉందని ఆయన చెప్పారు. ‘‘ఉచితాలు వద్దని ఓ వైపు విశ్వ గురు (ప్రధాని మోదీ) అంటున్నారు, మరోవైపు, ఈ జోకర్ ఎంపీ ఉచితంగా విద్య, ఆరోగ్యం, ఇళ్లు ఇస్తామని
గోవా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ 'ఆపరేషన్ లోటస్'ను అన్ని రాష్ట్రాలలో చేపడుతోందని మండిపడ్డారు. పంజాబ్లో రూ.25 కోట్లతో ఎమ్మెల్యేను కొనేందుకు యత్నించారని ఆరోపించారు. గోవాలో ఎమ్మెల్యేలను ఎంత ధ�
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వహించబోతోంది. దీనికి ముఖ్య అతిధిగా అమిత్ షా రానున్నారు. అయితే ఒకరోజు ముందే వచ్చి బీజేపీ నేతలతో సమావేశం అవ్వనున్నారు. ఇక ఇటీవలే ప్రభాస్..............
గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గోవా ముఖ్యమంత్రి సమక్షంలో బీజేపీలో చేరారు.
ఢిల్లీలో జరిగిన కుట్రమాదిరిగా.. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నిందని, దీనికి బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ అని పేరు పెట్టిందని పంజాబ్ మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు.
బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అందుకే తామంతా రాజీనామా చేసి బీజేపీ గూటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. బిహార్ రాష్ట్రంలో బీజేపీతో జేడీయూ పొత్తు తెంచుకుని ఆర్జేడీతో కలిసిన అనంతరం మొదటగా అర�
హైదరాబాద్ లో వెలిసిన బీజేపీ ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. ఫ్లెక్సీల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటోలు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రంలో పండించిన పంటను కొనుగోలు చేయాలని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం గొప్పలు చెప్పుకుందని, దేశంలో నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని పేర్కొందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు బియ్యం ఎగుమతులను నియంత్రిస�
‘‘రాహుల్ బాబా విదేశీ టీ-షర్ట్ ధరించి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రకు వెళ్లేముందు ఆయన మొదట భారత దేశ చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది. రాహుల్ బాబాతో పాటు కాంగ్రెస్ నేతలకు ఓ విషయం గుర్తు చేయాలని అనుకుంటున్నాను. గతంలో రాహుల్ గాంధీ పార్ల�
Rs.41వేల కాస్ట్లీ టీషర్టు వేసుకుని పాదయాత్ర అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జైడో యాత్రపై బీజేపీ విమర్శలు చేసింది. దానికి కాంగ్రెస్ మాత్రం తగ్గకుండా మోడీ ధరించిన రూ.10లక్షల సూట్ మాట ఏంటీ అంటూ ఎదురుదాడికి చేస్తోంది.