Home » BJP
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై అవినీతి ఆరోపణలు వస్తుండడంతో వారి తండ్రి, సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మునుగోడు ఉప ఎన�
వరదలో బురద రాజకీయం
కేంద్ర ప్రభుత్వ తీరుపై టీపీసీీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేపటి నుండి ప్రారంభమయ్యే “భారత్ జోడో యాత్ర” పోస్టర్ ను గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశలో �
బీజేపీ నేత సోనాలి ఫొగట్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. హర్యానాలోని ఆమె ఫామ్హౌస్లో పార్క్ చేసిన ఖరీదైన కార్లు, ఫర్నిచర్ మాయమైంది. సోనాలి హత్యపై దర్యాప్తు చేస్తున్న గోవా పోలీసులు ఫామ్హౌస్లో తనిఖీలు చేయగా... ఈ విషయం వెలుగులో�
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభ ఎన్నిరోజులు జరగాలి అనే అంశంపై ఈ రోజు జరిగే బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లో కేంద్ర వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తుంటే, ప్రజా సమస్యల్ని లేవనెత్తాలని
జూనియర్ ఎన్టీఆర్ పై బీజేపీ నేతల ప్రశంసలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మరోసారి జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు. గురుపూజోత్సవంలో జూ.ఎన్టీఆర్ ను ప్రస్తావించారు. జూ.ఎన్టీఆర్ మంచి నటుడని అన్నారు.
కాంగ్రెస్ ఐక్యంగా ఉందని, తమది ప్రజాస్వామ్య విలువలు పాటించే పార్టీ అని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. అభిప్రాయాలు తెలిపే స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఇస్తుందని, తాము ఎవరి నోరూ మూయించబోమని చెప్పారు. ఆ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆ
మరికొద్ది రోజుల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. షా ఇప్పటి నుంచే పార్టీకి దిశానిర్దేశం ప్రారంభించారు. 150 స్థానాలు లక్ష్యంగా (మిషన్ 150) పని చేయాలని, ఫలితాలు సాధించాలని రాష్ట్ర పార్టీ విభాగానికి సూచించారు. ప్రజలు మ�
ఢిల్లీ మద్యం కేసు వ్యవహారంలో బీజేపీ వర్సెస్ ఆమ్ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ మద్యం స్కాంలో బీజేపీ ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. మనీష్ సిసోడియాకు ఇక తప్పించుకునే మార్గం లేదని బీజేపీ నేత స�
బీజేపీకి 50 సీట్లే వస్తాయని వ్యాఖ్యానించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ బీజేపీ సీట్ల సంఖ్య గురించి మాట్లాడలేదన్నారు. దీంతో 24 గంటలు కూడా గడవక ముందే మాట మార్చిన నితీష్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.