Home » BJP
కొద్ది రోజుల క్రితమే ఎన్డీయేకు గుడ్బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి అయిన నితీశ్.. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అంతేనా.. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే పనుల్లో కూడా ఆయన బిజీ బ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు రేవంత్ చోరీలు చేసేవాడని ఆరోపించారు.
దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ పాలనలో ఇద్దరు టైకూన్లకు మాత్రమే మేలు జరిగిందని, ప్రజలు భయాందోళనల మధ్య బతకాల్సి వస్తోందన్నారు.
సినీ, రాజకీయపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న చర్చ టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరనున్నారా? ఇటీవల బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా ఎన్టీఆర్ ని కలవడం మనకి తెలిసిందే. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర
బిహార్లో బీజేపీ దోస్దీని విడిచిన అనంతరం.. మణిపూర్లో కూడా ఉన్న పొత్తును తెంచుకుంటున్నట్లు జేడీయూ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజుకే జేడీయూకి షాక్ తగిలింది. మణిపూర్లో జేడీయూకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఐదుగురు బీజేపీలో చేరారు. దీం
బాలీవుడ్లో సెన్సేషనల్ మూవీగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త’ తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో యంగ్ హీరో రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ ఇతర కీ�
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 17న తెలంగాణలో భారీ బహిరంగ సభకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారు.
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు అసెంబ్లీ సెషన్స్ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసే అవకాశం ఉంది.
''సుశీల్ కుమార్ మోదీ చేసిన వ్యాఖ్యలను ఎవరు సీరియస్ గా తీసుకుంటారు? కనీసం ఆయన పార్టీ కూడా పట్టించుకోదు. ఆయన ఏ వ్యాఖ్యలు చేయాలనుకుంటున్నారో వాటిని చేసుకోనివ్వండి. ప్రతిరోజు ఆయన నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు. బీజేపీ జాతీయ నేతల దృష్టిలో పడాలనుకు
తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉందని, రైతు రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు చేసే అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని ఆమె గుర్తు చేశారు.