Home » BJP
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ధైర్యముంటే కేసీఆర్ ఈ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. హన్మకొండలో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడా
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ను త్వరలోనే ఇంటికి సాగనంపుతారని, ప్రజలు బీజేపీకే మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. వరంగల్ భద్రకాళి ఆలయానికి బండి సంజయ్ చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి బండి సంజయ్ అమ్మ
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు కూలిపోవడం.. వెంటనే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ.. అన్ని ప్రభుత్వాల్ని హత్య చేసుకుంటూ వస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఇప్పటివరకు గ�
చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ టాటా చెప్పి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో ఇవేవీ జరగలేదు. ఇది జరిగిన చాలా కాలానికి తాజాగా ఆయన రాజీనామా చేశారు. అయితే బీజే�
బీజేపీ నిర్వహించతలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం ఈ సభ జరుగుతుంది. దీనికి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా హాజరుకాబోతున్నారు.
ఆప్కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి సిద్ధమైందని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల చొప్పున లక్కలు కూడా వేసి పెట్టుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ వద్ద చాలా డబ్బు ఉంటుందని, అయితే ప్రజల అవసరాలు �
ప్రస్తుతం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని దుర్వినియోగం చేస్తూ నేతలను బెదిరిస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని శివసేన తన పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చింది. ‘ఆపరేషన్ లోటస్’ దేశ ప్రజాస్వా
‘‘మరో 1,000 దాడులు చేసుకోండి.. మీకు ఏమీ దొరకదు. ఢిల్లీలో విద్యారంగ అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను. అదే నేను చేసిన నేరమా? మేము చేసిన పనులపై ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది’’ అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిస�
తెలంగాణ 100 సంవత్సరాలు ఆగం అవుతుంది