Home » BJP
పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న కుటుంబ నియంత్రణ ఘటన
మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదన్నారు సీఎం కేసీఆర్. మోదీ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్లోని పాట్నాలో సీఎం నితీష్ కుమార్తో కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ పాల్గొన్నార�
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ‘ఆపరేషన్ కమలం’ పేరుతో సాగిన ఈ కుట్రపై విచారణ జరపాలని ‘ఆప్’ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ నేతలు నిరసనకు దిగారు.
ఆపరేషన్ చేసే ముందు కనీస పరీక్షలు చేయలేదని బండి సంజయ్ అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల నలుగురు మహిళలు చనిపోయారని, వారి మృతి తెలంగాణ సర్కారే కారణమని ఆరోపించారు. కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించుకుండా సీఎం కేసీఆర్ బిహార్ వెళ్ళారని ఆయన చ�
ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆరెస్, బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండూ పార్టీలూ.. నాయకుల కొనుగోళ్ల కోసం కమిటీలు ఏర్పాటు చేశాయని చెప్పారు. మునుగోడులో నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపిందన్నారు.
తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పోలీసులు లేకుండా కేసీఆర్ పాదయాత్ర చేయాలని సూచించారు. అలా చేస్తే తాను పాదయాత్ర మానేస్తానని అన్నారు.
బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. పెద్దపల్లి జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘ఆపరేషన్ లోటస్’ను రుజువు చేయడానికే తాను ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టానని అన్నారు. తమ విచ్ఛిన్నం చేయడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని
‘నా మిత్రుడు శ్రీకాంత్ జిచ్కార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు. నేను మంచి వాడినని, అయితే, ఉండకూడని పార్టీలో ఉన్నానని అన్నాడు. మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నాకు చెప్పాడు. నేను జిచ్కార్ కు ఓ విషయం చెప్పాను. బావిలోనైనా దూకి మున�
హీరో నితిన్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. వరంగల్ సభ ముగించుకుని నోవాటెల్ చేరుకున్న నడ్డా.. నితిన్ తో భేటీ అయ్యారు. అరగంట నుంచి ఈ ఇద్దరి మధ్య సమావేశం కొసాగుతోంది. వీరిద్దరూ ఏ అంశాలపై చర్చిస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స�