Home » BJP
పెద్దలకు దోచి పెట్టినోడు కావాలా...పేదలకు పెట్టినోడు కావాలా..!
ఇక ఆయన నూతన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ‘‘మేము క్రికెటర్లం. మా జోడి (జేడీయూ, ఆర్జేడీ) చాలా కాలం పాటు ఇన్నింగ్స్ ఆడుతుంది. ఈ ఇన్నింగ్స్ నుంచే బిహార్ అభివృద్ధి జరుగుతుంది. దేశ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం రెండు పార్టీలు ధ్రుఢమైన
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలకు పాల్పడుతోందంటూ కరీంనగర్లోని తన నివాసం వద్ద బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ‘అవినీతి ఆరోపణలు ఎ�
బూట్లు మోసే వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారు
ఆ ఆలయంలోకి హిందూయేతరులు రాకూడదని బయట బోర్డు ఉన్నప్పటికీ ముస్లిం వ్యక్తిని నితీశ్ ఎలా తీసుకెళ్తారని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి తెచ్చామని
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు మంగళవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద బెయిల్ మంజూరు చేసింది.
రాష్ట్రంలో వాతావరణాన్ని ధ్వంసం చేయడానికి భారతీయ జనతా పార్టీకి చెందిన మిత్రులు సావర్కర్ అంశాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మిత్రులు దాన్ని అడ్డుకోవడం పక్కన పెట్టి మరింత రగిలేలా పెట్రోల్ పోస్తున్నారు. రెండు పార్టీల తీరు వల్
చచ్చేవరకు... బీజేపీ కార్యకర్తగానే ఉంటా..
గోషామహల్ ఎమ్మెల్యే, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యే రాజాసింగ్ను బీజేపీ, తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే బీజేపీ రాద్ధాంతం చేస్తోందన్నారు. బీజేపీ నేతలపై ఈడీ, సీబీఐ ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరితే కేసులు కొట్టివేస్తున్నారని పేర్కొన్నారు