Home » BJP
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్ను కూల్చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు. ఇక దీనిపై బీజేపీ కూడా స్పందించి పులకిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్యను, వీరి తండ్ర
బీజేపీ తెలంగాణ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మనకు న్యాయపరంగా రావాల్సిన అంశాల గురించి డిమాండ్ చేయడానికి తెలంగాణలోని ఒక్క బీజేపీ జోకర్ కూ దమ్ములేదు. గుజరాతీ బాస్ ల చెప్పులు మోసేందుకు బీజేపీ తెలంగాణ నేతలు ఎప్పుడూ సిద్ధం
నేను సీఎంగా ఉన్న సమయంలో బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గానీ, అభివృద్ధి పనుల విషయంలో గాని నేను అడ్డుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. భారీ వర్షాల అనంతరం నగర ప్రజల ఆక్రోశం నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం కబ్జాల
మహారాష్ట్రలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇలాంటి చోద్యాలే వనిపిస్తున్నాయి. 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికల్లో తామే గెలిచామంటే తామే గెలిచామంటూ అధికార, విపక్ష కూటములు చెప్పుకుంటున్నాయి. బ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు అమరీందర్ను పార్టీ నుంచి తొలగించారు. అనంతరం ఆయన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లోకి దిగారు. అయితే ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అంతేనా తనకు బాగా పట్టున్న నియోజకవర్�
రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలపై విపక్షాలు కొద్ది రోజులుగా నిరసన చేపట్టడుతున్నాయి. అయితే ఈ నిరసనలను విమర్శపై బీజేపీ నేతలు స్పందిస్తూ విపక్షాలను నిరుద్యోగులంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలపై మాయ�
టీఎంసీ వరుస విజయాలు నమోదు చేస్తూ.. ఎక్కడా బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా వస్తోంది. ఈ తరుణంలో భేకూటియా సమాబే కృషి సమితి కో-ఆపరేటివ్ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంటి. వాస్తవానికి నందిగ్రామ్లో సువేందు అధికారి కుటుంబానికి �
పోలవరంపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రజెంటేషన్పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారని, దమ్ముంటే వైసీపీ నేతలు తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
గుజరాత్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో రోజురోజుకు ఆప్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ తట్టులేక పోతుందని ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసైని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషా బాయ్ కలిశారు. రాజాసింగ్పై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఓ వర్గాన్ని సంతృప్తిపర్చేలా పని చేస్తోందని.. దాన్ని తన భర్త తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా�