Home » BJP
బుల్డోజర్ లతో బీజేపీని ముంచేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలని పాదయాత్ర చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు.. అది ఏమైందని ప్రశ్నించారు.
ఏ సీఎం దగ్గరైనా నేను ఒక్కరూపాయి తీసుకోలేదన్నారు. అందరు ముఖ్యమంత్రులకు తానే ఇచ్చానని తెలిపారు. త్వరలో ఏపీ, తెలంగాణలో పాదయాత్ర చేస్తానని చెప్పారు.
కేంద్రం రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రం తన ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయడం అనవాయితి అని తెలిపారు. సెస్ ల రూపంలో వసూలు చేస్తూ.....రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బ తీస్తోందని విమర్శించారు.
కొంతమంది కార్పొరేటర్లపై వచ్చిన ఫిర్యాదులపై ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడొద్దని హితవు పలికారు. వారిని వేధించవద్దని సూచించారు.
తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మి, జాబిలమ్మ, శత్రువు వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి పేరుతెచ్చుకున్న నవీన్ కౌర్ తెలుగు వారికి సుపచితురాలే. పెళ్లి తర్వాత పూర్తిగా ఆమె రాజకీయాలకు పరిమితం అయ్యారు....
ఇటీవల వరుసగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు.
లోకేశ్కు ఫురంధేశ్వరి మద్దతునిస్తున్నట్టు 10టీవీ వేదికంగా పురంధేశ్వరి తెలిపారు. ఈ వ్యాఖ్యలు నారా,దగ్గుబాటి కుటుంబాలు దగ్గరవుతున్నాయా అనిపించేలా ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ మరో రికార్డు నెలకొల్పింది. ఒక్క ఏడాది అత్యధిక డొనేషన్లు పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ కొత్త రికార్డు సృష్టించింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణపైనే విషం చిమ్ముతున్నారని, ప్రజల ఓట్లతో గెలుపొంది కేంద్రం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయటం ..
బీజేపీకి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘రాసి పెట్టుకోండి..నా లెక్కలు తప్పైతే మంత్రి పదివికి రాజీనామా చేస్తా..’అంటూ సవాల్ విసిరారు..