Home » BJP
అప్పులమీద కేంద్రం పెత్తనంపై.. టీఆర్ఎస్ ఆగ్రహం
అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాస్త తడబడ్డారు. పబ్లిక్ ఈవెంట్ లో అమిత్ షాను ప్రధాని అంటూ సంబోధించడంతో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా దొరికిపోయారు. అధికార పార్టీ అయిన బీజేపీ..
ఇక బీజేపీ నేతలకు చుక్కలే - ఎమ్మెల్సీ రవీంద్ర రావు
రాహుల్ సభకు పోటీగా అమిత్ షా సభ..!
మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కేంద్ర హోం మత్రి అమిత్ షాకు తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కోల్కతాలోని తన నివాసంలో అమిత్ షాకు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు.
AP politics : ఓట్ బ్యాంక్ లేదు.. సీట్ షేరింగ్ లేదు.. స్టేట్లో పెద్దగా కేడర్ కూడా లేదు. ఆ పార్టీ పేరెత్తగానే.. ఠక్కున గుర్తొచ్చే ఇద్దరు లీడర్లు తప్ప.. చెప్పుకోవడానికి.. జనానికి చూపించడానికి నేమ్.. ఫేమ్.. ఉన్న నాయకులే లేరు. అయినా.. ఆ పార్టీ చాలా లక్కీ. విమర్శిం
హిందూపురం తల్లి కొడుకు ఘటనపై బీజేపీ నిరసనలు
బీజేపీ ఒకటి తలిస్తే.. టీఆర్ఎస్ నూటొక్కటి తలిచింది. పాదయాత్రను ముందు చూపి.. వెనుక వాళ్లేదో చేద్దామనుకుంటే.. ఆ చాన్స్ లేకుండా.. వాళ్ల కంటే ముందే.. వీళ్లే ఆ పని చేసేశారు. చేస్తూనే ఉన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు.. పాలమూరు గులాబీ నేతలు షాక్ ఇస్తున్నారు.
కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైను బీజేపీ అధిష్టానం మార్చబోతుందని కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. సీఎం బొమ్మైను మార్చబోవడం లేదని కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని అన్నివిధాల ఇబ్బందులు పెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని, ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగిన తనిఖీలు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు..