Home » BJP
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా వచ్చే నెలలో ఆంధ్ర ప్రదేశ్లో పర్యటించనున్నారు. జూన్ 6, 7 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. జూన్ 6న ఉదయం విజయవాడ చేరుకుంటారు. అక్కడ రాష్ట్రస్థాయి శక్తి కేంద్ర ఇంఛార్జ్లతో సమావేశమవుతారు.
సొంతపార్టీ నిర్ణయాలపైన కూడా విమర్శలు చేసేందుకు వెనుకాడని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. మొత్తం 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు.
ప్రధాని మోదీ ఈ నెల 31న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో తమ రాష్ట్రంలోని షిమ్లా నుంచి సమావేశమవుతారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వెల్లడించారు.
తెలంగాణలో ఒకరు రజాకార్ల వారసులు, మరోకరు నిజాం వారసులని ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారని టీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.
Uniform Civil Code: ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశ పెట్టాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు. ఉత్తరాఖండ్లోని చంపావత్లో నిర్వహించిన ఓ సభలో మాట్లాడిన పుష్కర్ సింగ్ ధామీ ఈ ప్రకట�
విజయదశమి రోజున వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కేసీఆర్ తన భవిష్యత్తు కార్యాచరణ మొదలుపెడతారని, దేశ రాజకీయాల కోసం బయలుదేరుతారని చెప్పారు.
హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టులో జరిగిన ప్రధాని మోదీ సభకు హాజరుకాకుండా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరిగిపోయిందని, బుల్డోజర్స్తో ఎత్తితే కానీ అవినీతి పోదని అభిప్రాయపడ్డారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు. రాబోయే రోజుల్లో బీజేపీ రోడ్మ్యాప్పై, రాష్ట్ర రాజకీయాలపై పార్టీలో చర్చించామని చెప్పారు
తన ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఐఎస్బీ కీలక మైలురాయిని చేరిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐఎస్బీ ఆసియాలోనే నెంబర్ వన్గా నిలిచిందని ప్రశంసించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని �
జాతీయవ్యాప్తంగా పేరు మార్పుల హవా కొనసాగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని జిన్నా టవర్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. కొద్ది వారాలుగా పేరు మార్చాలని చెప్తున్న బీజేపీ సడెన్ గా స్పీడ్ పెంచింది. ఆగస్టు 16వ తేదీలోపు జిన్నా టవర్కు పేరు మార్చకపోతే ప్రజల