Home » BJP
జిట్టా బాలకృష్ణా రెడ్డి సారధ్యంలోని యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది.
"సర్జికల్ స్ట్రైక్స్" పై నిజాలు బయటపెట్టాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు
కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము నాకు లేదా? అని నిలదీశారు. జాతీయ పార్టీ పెడితే నన్ను ఎవరు అడ్డుకుంటారు?
మమ్మల్ని కాదు... మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడతాం. రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ కీలక నేత బీజేపీలో చేరారు. హరగోవింద్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ తిరిగి మళ్లీ బీజేపీలో చేారారు.
ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. తమ రాష్ట్రాన్ని పట్టించుకునే వారినే అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు.
రిజర్వేషన్ల కోసం వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉందని... అయినప్పటికీ బిల్లు ఆమోదం కోసం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపారని ఆయన మండిపడ్డారు. ముస్ల
అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరల్లో ఎలాంటి మార్పూ చేయడం లేదు. ఎన్నికల వేళ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న కారణంతో వెనకడుగు వేస్తున్నాయని
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు ఉత్తరప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది.
ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తేల్చి చెప్పారు. స్పెషల్ స్టేటస్ అనేది టీడీపీ, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ఉపయోగించే రాజకీయ అంశం అని అన్నారు.