Home » BJP
MB Vasava Resigns From BJP గుజరాత్ లో బీజేపీ కీలక నేత మన్సుక్ వాసవా పార్టీకి రాజీనామా చేశారు. మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన మన్సుక్ వాసవా…బీజేపీకి రాజీనామా చేసినట్లు మంగళవారం(డిసెంబర్-29,2020) ప్రకటించారు. ప్రస్తుతం గుజరాత్ లోని భరూచ్ నియోజకవర్గ�
After Meeting Bengal Governor, Sourav Ganguly Share Stage With Amit Shah బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. రాజకీయాల్లో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు గంగూలీని బీజేపీలో చేర్చుకుంటున్నట్ల
BJP GVL Narasimha Rao : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను (New Farm Laws) వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదని, రైతుల మేలు కోసం చట్టాలు చేయడం జరిగిందని, అప్పుడే చేసి ఉంటే..వీరి పరిస్థితి వేరే విధంగా ఉండేదని బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL) వెల్లడిం�
BJP:మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ చీఫ్ Kamal hasan కు షాక్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఏ అరుణాచలం BJPలో చేరారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో BJP కండువా కప్పుకున్నారు. ట్యూటికోరిన్ జిల్లాకు చెందిన అరుణాచల�
Difference Between BJP Leaders In Palamuru : తెలంగాణ ..దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి.. మంచి ఊపు మీదుంది కమలదళం. కానీ ఎదుగుతున్న వేళ.. జిల్లాల్లో వర్గ విబేధాలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా బీజేపీలో హేమాహేమీ నేతలున్నారు. కానీ ఈ జిల్లా�
General secretary of Kamal Haasan’s party joins BJP మక్కల్ నీది మయ్యం (MNM)పార్టీ అధినేత కమల్ హాసన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో MNM పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఇవాళ పార్టీని వీడారు. కమల్ హాసన్�
JD(U) suffers setback in Arunachal అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జేడీయూకి 7గురు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అంతేకాకుండా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరు�
PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా 2 వేల చొప్పున జమ చేసింది. క్రిస్�
TMC more dangerous virus than COVID-19 తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీని వైరస్ తో పోల్చారు దిలీప్ ఘోష్. కోవిడ్-19 కంటే టీఎంసీ ప్రమాదకరమైన వైరస్ అని అన్నారు. టీఎంసీ కరోనా కంటే ప్రమాదకరమైందన్న ఆయన.. వచ్
రాష్ట్ర సాధనకు కేంద్ర బిందువైంది. రెండుసార్లు వరుసగా అధికారం చేజిక్కుంచుకొంది.. గులాబీ గుబాళింపుతో ఆకర్షితులై గతంలో చాలా మంది ఆ పార్టీలోకి వలస వెళ్లారు.. ఇప్పుడదే పార్టీ వేరే పార్టీలోకి నేతలు వలస పొకుండా కష్టపడాల్సి వస్తోంది.. కమలం ఆపరేషన్ �