Home » BJP
ఓట్లు చీలిపోవద్దని, బీజేపీ గెలిచే పరిస్థితి ఏర్పడాలనే భావనతో జనసేనను గ్రేటర్ బరి నుంచి తప్పిస్తున్నట్లుగా ప్రకటించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అంతుకాదు.. జనసేన తరపున పోటీ చేసేందుకు నామినేషన్లు వేసినా కూడా వెంటనే వెనక్కి తీసుకుని బీజేపీ�
1122 election candidates ghmc election 2020 : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధుల సంఖ్య తేలిపోయింది. గ్రేటర్లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్ల�
Minister ktr road show for ghmc elections : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచింది ఎవరో తేలింది. గ్రేటర్లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్
Nawab Malik: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను కలపాల్సిందేనని.. అలా చేయడానికి బీజేపీ ముందుకొస్తే తమ పార్టీకి సమ్మతేమనని అంటున్నాడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మంత్రి నవాబ్ మాలిక్. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవిస్ కరాచీపై చేసిన వ్య�
ప్రశాంత హైదరాబాద్ కావాలా.. కల్లోల హైదరాబాద్ కావాలో..? నగర ప్రజలే తేల్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు. హైదరాబాద్లో కల్లోలం చెలరేగితే.. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని అన్నారు కేసీఆర్. టీఎస్ బీపాస్ కావాలా? కర్ఫ్యూపాస్ �
bandi sanjay ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యర్థిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ని బీజేపీ టార్గెట్ చేసింది. హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని తెలంగాణ బీజేప�
https://youtu.be/y7zuj0DWVJk
Vijayashanti goodbye to Congress : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. 2020, నవంబర్ 24వ తేదీ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న విజయశాంతి..త్వరలోనే బీ
BJP’s Ravi Kishan falls off chair : అప్పుడప్పుడు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. సన్మానం చేసిన తర్వాత..కూర్చొనడానికి ప్రయత్నించిన ఓ బీజేపీ లీడర్ కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గోరక్ పూర్ లో చోటు చేసుకుంది. ఛ�
AIADMK కో ఆర్డినేటర్ ఓ పన్నీర్సెల్వం, కో ఆర్డినేటర్ పళనిస్వామిలు బీజేపీతో పొత్తు గురించి ప్రకటించి 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్ట�