Home » BJP
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం భారతీయ జనతా పార్టీ చేసిన వెల్ఫేర్ గురించి జాతీయవ్యాప్తంగా కొవిడ్ 19 సమయంలో లాక్ డౌన్ గురించి మాట్లాడారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఏడు రాష్ట్రాల్లో యూనిట్లు చేసిన పనిని వీక్షించారు. పార్టీకి చెందిన బీహార్ యూని�
ప్రస్తుతం హై రిస్క్ జోన్ గా ఉన్న ఇండోర్ లో కరోనా కట్టడి విషయంలో గత ముఖ్యమంత్రి కమల్ నాథ్ కమల్నాథ్ ఘోరంగా విఫలం చెందారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. అప్పడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే కమల్ నాథ్ మునిగిపోయారని శివర
కరోనా వైరస్ పరీక్షల కిట్లు కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్ ను కాదని…. సదరు కంపెనీలో తాను డైరెక్టర్ నని రుజువు చేస్తే మే 2 వతేదీ,శనివారం, ఉదయం9 గంటలకు రాజీనామా చేస్తానని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్�
భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ స్నే�
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) మీటింగ్ గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సోనియా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుందంటూ వ్యాఖ్యలు
సీఎం పగ్గాలు చేపట్టిన దాదాపు నెల రోజులకు మధ్యప్రదేశ్ మంత్రివర్గాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించారు. మంగళవారం ఉదయం రాజధాని భోపాల్ లో రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐదుగురు నూతన మంత్రులతో గవర్నర్ లాల�
ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు వ్యవహారమే వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధానికి కారణమైంది. చత్తీస్ గఢ్ టెస్టు కిట్లను రూ.337లకే కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730లక�
ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు వ్యవహారమే వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధానికి కారణమైంది. చత్తీస్ గఢ్ టెస్టు కిట్లను రూ.337లకే కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730లక�
దక్షిణకొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీజేపీ ఒకటంటే, వైసీపీ రెండు అంటోంది. బీజేపీ, వైసీపీ నేతల మధ్య
ఏపీలో ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లో వేడి రాజుకుంది. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ రగడ షురూ అయ్యింది. ఇన్ని రోజులు కామ్ గా ఉన్న నాయకులు కరోనా టెస్ట్ క