BJP

    ప్రధాని దీపాలు పెట్టమంటే.. గాల్లో కాల్పులు జరిపిన BJP లీడర్

    April 6, 2020 / 11:12 AM IST

    భారత దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపుమేరకు భారీ స్పందనే వచ్చింది. కరోనాను తరిమికొట్టడంలో మనమంతా ఒక్కటిగా ఉన్నామనే దానికి నిదర్శనంగా అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పి బాల్కనీల్లో నిలబడి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనిపై అనూహ్య స్పందన �

    మోడీ దీపాల విజ్ణప్తి వెనుక బీజీపీ రహస్య ఎజెండా

    April 5, 2020 / 09:13 AM IST

    కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియ�

    మోడీజీ.. వాస్తవంలోకి రండి: మీ మాట వింటాం.. మా మాట కూడా వినండి

    April 3, 2020 / 07:14 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో మెసేజ్ ద్వారా ప్రత్యేక సందేశాన్ని పంపారు. ఆదివారం రాత్రి 9గంటలకు ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి క్యాండిల్స్ వెలిగించాలని.. లేదంటే దీపాలు, సెల్ లైట్ల వెలుతురును చూపిస్తూ 9నిమిషాలు పాటు బయటే ఉండాలని పి�

    మానవత్వం ఉన్న ప్రభుత్వం మీది…మోడీపై చంద్రబాబు ప్రశంసల వర్షం

    March 27, 2020 / 10:52 AM IST

    మోడీ సర్కార్ పై పొగడ్తలు గుప్పించారు టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో  పేదలు,కూలీలు,కార్మికులు,రైతులను ఆదుకునేందుకు గురువారం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7ల�

    రూల్స్ ప్రజలకేనా, కరోనా నిబంధనలను లెక్క చేయని నిజామాబాద్ నేతలు

    March 24, 2020 / 10:25 AM IST

    కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు

    వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ కేంద్రానిదా? జగన్ మరింత జోరు పెంచుతారా?

    March 24, 2020 / 09:47 AM IST

    ఏపీ రాజకీయాలపై ఆ రెండు పార్టీలకు మాత్రమే క్లారిటీ ఉందా? ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ పార్టీలతో పాటు కొందరు ఎమ్మెల్సీలకు మాత్రం అసలు  విషయం బోధపడిందా? అందుకే అధికార పార్టీలో చేరిపోతున్న�

    ప్రపంచ యుధ్ధం కన్నా కరోనా ప్రమాదకరమైనది

    March 24, 2020 / 09:08 AM IST

    ప్రతి ఒక్కరూ ఇప్పడు కరోనాపై యుధ్ధం చేయాల్సిన అవసరం ఉందని  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన  అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్త�

    బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం : మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన శివరాజ్ సింగ్

    March 23, 2020 / 04:01 PM IST

    మధ్యప్రదేశ్ సీఎంగా ఇవాళ(మార్చి-23,2020) బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్ లోని రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్  లాల్జీ టాండన్ చౌహాన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణస్వీకారానికి �

    నేను చేసిన తప్పేంటి.. నిస్పృహతో సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా

    March 20, 2020 / 07:25 AM IST

    మధ్యప్రదేశ్ సీఎం పదవికి కమల్‌నాథ్‌ బలపరీక్షకు కొద్ది గంటల ముందే రాజీనామా చేశారు. మీడియా ముఖంగా ఇదే విషయాన్ని ప్రకటిస్తూ బీజేపీ ఆరోపణలు గుప్పించారు. తనపై, తన పార్టీపై బీజేపీ చేసిన కుట్రలను బయటపెట్టారు. భోపాల్ కేంద్రంగా మాట్లాడుతూ.. ఇదే రోజు �

    రేపు సాయంత్రం మధ్యప్రదేశ్ బలపరీక్ష…సుప్రీం

    March 19, 2020 / 01:26 PM IST

    శుక్రవారం(మార్చి-20,2020) కమల్ నాథ్ సర్కార్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ(మార్చి-19,2020)ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలని, విశ్వాస పరీ�

10TV Telugu News