BJP

    ఆశీర్వదించండి…అమిత్ షా,నడ్డాని కలిసిన బండి సంజయ్

    March 12, 2020 / 03:52 PM IST

    కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమి

    మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం : సీఎం పదవిపై బీజేపీలో తర్జనభర్జనలు

    March 12, 2020 / 10:08 AM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింథియా..తిరుగుబాటు జెండా ఎగురవేయడం..బీజేపీలో చేరిపోవడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాన్ని కాపాడుకొనేం

    జ్యోతిరాధిత్య సింధియా రాజీనామాపై మౌనం వీడిన రాహుల్

    March 11, 2020 / 12:40 PM IST

    మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చి ఇవాళ(మార్చి-11,2020) జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరారు. అయితే చాలా రోజుల నుంచి రాహుల్,సోనియాను కలవడానికి సింధియా ప్రయత్నించారని,గాంధీ కుటుంబం సింధియాను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెట్టి

    ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ

    March 11, 2020 / 12:36 PM IST

    ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్�

    పార్టీలో చేరిన కొద్దిసేపటికే…జ్యోతిరాధిత్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ

    March 11, 2020 / 12:09 PM IST

    కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానికి దగ్గరి మిత్రుడిగా ఉన్న జ్యోతిరాధిత్య బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో �

    ‘బండి’కి తెలంగాణ బీజేపీ పగ్గాలు

    March 11, 2020 / 11:37 AM IST

    తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం బుధవారం(మార్చి-11,2020) ఆయన పేరును ఖరారు చేసింది. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా ప్రకటి�

    మధ్యప్రదేశ్‌లో మారిన రాజకీయం…బీజేపీకి షాకిచ్చిన 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

    March 11, 2020 / 11:19 AM IST

    మధ్యప్రదేశ్ లో 21మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసినవారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు చేసిన వారిలో 19మంది ప్రస్తుతం బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్ లో ఉన్న విషయం తెలిసిం

    కమల్‌నాథ్‌కు కవుకు దెబ్బ..బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా

    March 11, 2020 / 09:33 AM IST

    అందరూ ఊహించినట్లుగానే జరిగింది. మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు 49ఏళ్ల జ్యోతిరాధిత్య సింధియా. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానిక�

    ఒంటరి పోరులో దెబ్బతిన్నాం.. ఈసారి బీజేపీతో లోకల్లో అదరగొడతాం!

    March 11, 2020 / 09:16 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ రెండు పార్టీలూ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. లోకల్ వార్ లోనైనా తమ సత్తా చాటాలనుకుంటున్నాయి. జాతీయ పార్టీ అండదండలు ఒక పక్క.. పవర్ స్టార్ పాలోయింగ్ మరోపక్క.. రెండింటినీ మిక్స్ చేసి లోకల్ వార్‌కు సిద్ధ

    జ్యోతిరాదిత్య సింధియా తండ్రి లాగే కాంగ్రెస్‌ను వదిలేశాడా?

    March 10, 2020 / 05:50 PM IST

    జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించడం అంటే దాదాపు బీజేపీలోకి (మార్చి 10)న ఎంటర్ అయినట్లే అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చరిత్రలో సేమ్ టు సేమ్ తండ్రి చేసినట్లే జ్యోతిరాదిత్య సింధియా చేస్తున్నారా అనిపి

10TV Telugu News