Home » BJP
బీజేపీపై ప్రజలకు రోజురోజుకు నమ్మకం తగ్గిపోతోందని ఎన్సీపీ, శివసేన వ్యాఖ్యానించాయి. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టని, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు జార్ఖండ్ ప్రజలు గర్వభంగం చేశ�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు బీజేపీ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివారం సీఏఏకి మద్దతుగా నాగ్ పూర్,ముంబైలో లో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం(డిసెంబర్-23,2019)తమ ట�
జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం మారిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం అధికార భారతీయ జనతా పార్టీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా కొనసాగుతుండగా.. కాంగ్రెస్ కూటమి 42 స్థానాలతో అధాకారం చేపట్టేందుకు సరిపడ స్థానాల్లో లీడింగ్లో ఉంద�
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం కూటమి దూసుకుపోతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. మొత్తం 81 స్థానాలకు ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఫలితాల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవ్వగా.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితా�
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా… నాగ్పుర్లో భాజపా, ఆర్ఎస్ఎస్ , లోక్ అధికార్ మంచ్, పలు ఇతదర ఆర్గనైజేషన్లు కలిసి భారీ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతపట్టుకుని ముందుకు సాగారు. పౌరసత్వ
బీజేపీ ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తుంది కానీ మతం కోసం కాదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం (డిసెంబర్ 22) ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో బీజేపీ కృతజ్ఞత సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ..పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని క�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ మోహన్ కుండారియా శరణార్థి కుటుంబానికి చెందిన ముగ్గురికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు.
బీజేపీ భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ స్పైస్ జెట్ ఎయిర్వేస్పై కంప్లైంట్ చేశారు. ఎయిర్లైన్ సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని అంతేగాక తాను బుక్ చేసుకున్న సీట్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదుచేశారు. శనివారం భోపాల్ ఎయిర్పోర్ట్ డైరక్టర్కు
దేశ రాజధాని ఢిల్లీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్
రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే లోన్ �