Home » BJP
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బిగ్బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ పార్టీ కార్యాలయంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకున్నారు. �
దేశంలో అత్యంత దయనీయమైన జీవితం బతుకుతున్నది ఎవరూ? అంటే రైతు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ హక్కులుంటయ్, డిమాండ్లుంటయ్, సంఘాలుంటయ్.. కానీ రైతులకే ఏమీ ఉండవు.. అయితే ఎంతో కష్టపడి అందరి జానెడు పొట్టను నింపేది మాత్రం ఆ రైతే. అటువంటి రైతులక�
డిసెంబర్ 5 ఉప ఎన్నికల్లో ఫిరాయింపు రాజకీయాల కర్నాటక మీద తీర్పు రాబోతున్నట్లే. ఈ మొత్తం 15 సీట్లలో కనీసం 6 సీట్లను బీజేపీ గెల్చుకొంటే అధికారానికి ఢోకాలేదు. లేదంటే… కొత్తగా కొంతమందిని మళ్లీ ఎత్తుకెళ్లాలి. బీజేపీ పాచిక విసిరింది. అనుకూలంగా ఫలి�
మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బుధవారం (నవంబర్ 27)న పార్లమెంట్ లో చేసిన కామెంట్ వివాదాస్పదంగా మారాయి. దీంతో ప్రజ్ఞా సింగ్ పై బీజేపీ చర్యలు తీసుకుంది. రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ న
మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడే అని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తెలిపారు. లోక్సభలో చర్చ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ప్రొటెం స్పీకర్గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ పదవి కోసం
WE ARE 162 అంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి బలప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో 2019, నవంబర్ 25వ తేదీ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల ఎత్తులను బీజేపీ చిత్తు చేసింది. రాత్రికి రాత్రే ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. మరుసటి రోజే రాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్
పశ్చిమబెంగాల్లో ఐదవ విడత ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కరీంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బెంగాల్ బిజెపి ఉపాధ్యక్షుడు, పార్టీ అభ్యర్థి జయప్రకాష్ మజుందార్ పై సోమవారం (నవంబర్ 25)న పోలింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు క�
మహారాష్ట్ర రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలను దొంగదెబ్బ తీసిన బీజేపీకి ఎలాగైనా తగిన గుణపాఠం చెప్పాలని ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. మహారాష్ట్ర వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మహా అధికారం ఎ�