Home » BJP
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజార్టీ లేకపోయిన�
కాంగ్రెస్ పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి… నిర్మలా కాదు నిర్బల అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. తాను ఒక చెత్త ఆర్థికమంత్రి అంటూ కొంతకాలంగా వ్యాఖ్యలు చేస్
మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశిష్ గౌడ్ పై వేటు పడింది. పార్టీ నుంచి ఆశిష్ గౌడ్ ను బీజేపీ సస్పెండ్
ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఇప్పటికీ తాను హిందుత్వ సిద్ధాంతంతోనే ఉన్నానని, దానిని ఎన్నడూ విడిచిపెట్టబోనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్పై ప్రశంసలు కురిప�
కర్ణాటకలో ఈ నెల 5న 15 శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెల్చుకుంటే మరోసారి జేడీఎస్ తో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలిన తర్వాత రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ(నవంబర్-30,2019)సీఎం ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్ష ప్రారంభమైన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో హెడ్ కౌంటింగ్ ఓటు సమయంలో అందరు ఎమ్మెల్యేలు సహకరించాలని ప్రొటెం స్పీకర�
మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్ష ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. అసెంబ్లీ సెషన్ రూల్స్ ప్రకారం నడవడం లేదని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. వ�
జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు.
మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్ సభలో క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించాలని లోక్సభలో శుక్రవారం (నవంబర్ 29)