Home » BJP
ఆకాశమంత పందిరి వేశారు... భూదేవంత మండపం వేశారు... అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపించారు. కానీ అందరూ ఆ వేడుక గురించి కాకుండా... దానికి హాజరైన అతిథుల
మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ-
క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు సోమవారం(నవంబర్ 25,2019) ఏ మలుపు తీసుకోనున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు బీజేపీ... తమని ప్రభుత్వం ఏర్పాటు కోసం
తాను దుబాయ్ లో ఉన్నానని, బీజేపీ నేత సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నానని వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్
ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం వేసి.. అంగరంగ వైభవంగా చేసిన పెళ్లి వేడుకలు చూశాం. అంబానీ, గాలి జనార్ధన్రెడ్డి ఇంట్లో అలా
మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరుకోగా.. ఎమ్మెల్యేలను మభ్య పెట్టకుండా వెంటనే బల పరీక్ష నిర్వహించాలంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్
గంటగంటకు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేసింది. ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా బీజేపీకి సరైన బలం లేదని మిగిలిన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజకీయాల
రామగుండం కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఆర్టీసీని చేసినట్లుగానే సింగ
అంతా మన చేతిలోనే.. మనమే ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నాం.. అంతా అయిపొయింది. రేపు గవర్నర్ని కలుద్దాం… ఎల్లుండు ప్రమాణ స్వీకారం చేద్దాం. ఈరోజు హాయిగా నిద్ర పోండి. అని చెప్పేసింది శివసేన. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారం �
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపికి సపోర్టు చేసిన అజిత్ పవార్పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఆయన నిర్ణయం వ్యక్తిగతంగా వెల్లడించారు. పవార్ పార్టీ నిబంధ�